స్వదేశీ నినాదంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ కార్యక్రమం గతి తప్పింది. వందే భారత్ రైళ్లను పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో, స్వదేశీ సంస్థలతోనే తయారు చేస్తామని పార్లమెంటు స
ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్ పర్యటనపై దాయాది పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. చీనాబ్ నదిపై రాట్లే, క్వార్ జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి చేసిన శంకుస్థాపన చేయడంపై తీవ్ర అభ
కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
జమ్మూ కశ్మీర్ లో ప్రజాస్వామ్యం మూల మూలల్లోకి చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ ప్రజల సాధికారికత కోసం కేంద్ర ప్రభుత్వ పథకాలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ప్ర�
ప్రముఖ బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనుపమ్ ఖేర్ ప్రధానికి ఓ బహుమతి ఇచ్చారు. తన తల్లి ఇచ్చిన రుద్రాక్ష మాలను ప్రధానికి అందజేశారు. ఈ సందర్భంగా �
PM Modi | ప్రధాని మోదీ (PM Modi) జమ్ము పర్యటనకు కొన్ని గంటల ముందు అనుకోని ఘటన జరిగింది. గ్రామసభలను ఉద్దేశించి ప్రసంగించనున్న పల్లీ గ్రామానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాలియానాలో పేలుడు సంభవించింది.
రెండు రోజుల భారత పర్యటనకు వచ్చిన బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ శుక్రవారం ప్రధాని నరేంద్రమోదీతో భేటీ అయ్యారు. ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా యుత వాణిజ్య ఒప్పందాన్ని (ఎఫ్టీఏ) అక్టోబర్ నాటికి పూర్తిచేయాలని
గుజరాత్ యొక్క.. గుజరాత్ చేత.. గుజరాత్ కొరకు.. గుజరాత్ వైపు.. కొత్త నిర్వచనం అంటూ మంత్రి కేటీఆర్ ఫైర్ ప్రధాని మోదీవి గాంధీ మాటలు.. గాడ్సే చేతలు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఈడీ, సీబీఐ దాడులు కుల, మత వి
సమాఖ్య స్ఫూర్తికి పదేపదే తూట్లు పొడుస్తున్న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ.. తెలంగాణకు అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. రాజ్యాంగబద్ధంగా తెలంగాణకు దక్కాల్సిన ప్రాజెక్టులను తన సొంత రాష్ట్రమైన గుజరాత్కు తర�
రైల్వే ప్రాజెక్టుల విషయంలో తెలంగాణ పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ విమర్శించారు. గుజరాత్లోని దాహోద్ జిల్లాలో రూ.21,969 కోట�
వ్యవసాయరంగంపై కేంద్ర ప్రభుత్వానికి ముందు చూపులేకపోవడంతో రైతులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి విమర్శించారు. రైతులు పండించే పంటలను వినియోగించుకోలేని దుర్భర స్థితిల
దేశంలో తయారయ్యే సంప్రదాయ ఔషధ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు, వాటి నాణ్యతను నిర్ధారించేందుకు ఆయుష్ మార్క్ను ప్రవేశపెట్టనున్నట్టు ప్రధాని తెలిపారు. అలాగే ఆయుష్ వైద్యం తీసుకోవాలనుకొనే విదేశీయుల