ఢిల్లీలోని అన్ని స్టేడియాలను జైళ్లుగా మార్చి, సరిహద్దులో ఆందోళన చేస్తున్న రైతులను అందులో నిర్బందించాలని కేంద్రం ఒత్తిడి తెచ్చిందని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు.
గత ఎనిమిదేండ్ల పాలనలో పెట్రోల్, డీజిల్పై రూ.50, సిలిండర్పై ఏకంగా రూ. 645 పెంచిన మోదీ సర్కారు ఇప్పుడు కంటితుడుపుగా కాస్త తగ్గించి భారీగా తగ్గించినట్టు గొప్పలకు పోతున్నది. ఇంధన ధరలపై రాష్ర్టాలు కూడా పన్నుల�
న్యూఢిల్లీ : జపాన్ రాజధాని టోక్యోలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ జరుగనుండగా.. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక చర్చలు జరుపనున్నారు. మంగళవారం టోక్యో వేదికగా జరిగే క్వాడ్ సదస్సు జరు�
పెరిగిన కుటుంబ నెలవారీ ఖర్చులు ఇప్పటికే ముప్పై శాతం కన్నా ఎక్కువ ఖర్చు రాబోయే రోజుల్లో మరో 30% పెరగొచ్చు లోకల్ సర్కిల్స్ సర్వేలో ప్రజల మనోగతం న్యూఢిల్లీ, మే 21: ఏం కొనేటట్టు లేదు.. ఏం తినేటట్టు లేదు.. ఏమన్న క�
డెఫ్లింపిక్స్లో 16 పతకాలు సాధించిన భారతీయ అథ్లెట్లను ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందించారు. బ్రెజిల్ వేదికగా ఇటీవల జరిగిన టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన అథ్లెట్లతో శనివారం ప్రధాని తన నివాసం భే
కేంద్ర ప్రభుత్వం దేశాన్ని అమ్మేస్తున్నదని మాజీ ఎమ్మెల్సీ, ప్రొఫెసర్ కే నాగేశ్వర్ విమర్శించారు. లాభాల బాటలో నడుస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను, ఆస్తులను ప్రైవేటీకరణ పేరుతో కార్పొరేట్ సంస్థలకు ధారాదత్�
MLC Kavitha | దేశంలో నిరుద్యోగం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరిందని, ఎన్నడూ లేనివిధంగా రూపాయి విలువ పతనమయిందని ఎమ్మెల్సీ కవిత అన్నారు. మోదీ హై ముష్కిల్ హై.. పాతాల్ మే జీడీపీ హై.. ఆస్మాన్మే బే రోజ్గార్ హై
దేశంలో ఏడాదిలోనే రెండు సార్లు విద్యుత్తు సంక్షోభం తలెత్తడానికి కేంద్ర ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడమే ప్రధాన కారణం. ఏటా పెరుగుతున్న విద్యుత్తు డిమాండ్ను పరిగణనలోకి తీసుకుని, కరోనా తర్వాత మరింతగా వ�
కరోనా మహమ్మారిని ఎదుర్కోవడంలో మోదీ సర్కార్ వైఫల్యాలను ఎండగడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ "ఏ నేషన్ టు ప్రొటెక్ట్" అనే పుస్తకంతో కూడిన ఫోటోను పోస్ట్ చేశారు. కరోనాపై ప్రభుత్వ స్పంద�
దేశంలో మెట్రో నగరాలుగా శరవేగంగా విస్తరిస్తున్న హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, కోల్కతా, ఢిల్లీలను ప్రపంచస్థాయి నగరాలుగా మార్చటానికి కేంద్రం తగిన నిధుల కేటాయింపుతో ప్రత్యేక పథకాన్ని ప్రారంభించాలన
జీఎస్టీ కౌన్సిల్ చేసే సిఫారసులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలుపరచవలసిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం నరేంద్రమోదీ ప్రభుత్వ కేంద్రీకరణ ఎజెండాకు పెద్ద ఎదురుదెబ్బ. సుప్రీంకోర్టు న్యాయమూర్త
మోదీ సర్కారు పాలనలో ధరలు మోత మోగిస్తున్నాయి. సగటు కుటుంబ ఖర్చులు అమాంతం పెరిగిపోయాయి. సామాన్యులపై పెను భారమే పడుతున్నది. గడిచిన ఇరవై ఏండ్ల నుంచి గమనిస్తే ప్రస్తుతం ప్రతీదాని రేటు పైపైకే పోయింది. ద్రవ్యో�