టీఆర్ఎస్ ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిలో కేంద్రం పాత్ర ఎంత ఉన్నదో చెప్పాలని ప్రధాని మోదీని ఎమ్మె ల్సీ, మేడ్చల్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు శంభీపూర్ రా�
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో పాల్గొనేందుకు ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్కు రానున్నాను. ప్రధాని పర్యటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు, కేంద్ర ఇంటిలిజెన్స్, ఇతర భద్రత విభా�
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల �
Traffic restrictions | ప్రధాని మోదీ గురువారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ISB) 20వ వార్షికోత్సవ వేడుకల్లో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో సైబరాబాద్ పరిధిలో పోలీసులు ట్�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం గచ్చిబౌలి ఐఎస్బీ (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్)లో జరిగే కార్యక్రమానికి హాజరుకానున్నారు. ప్రధాని పర్యటన దృష్ట్యా గురువారం మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయం త్రం 5 గంటల �
హక్కులను హరిస్తున్న కేంద్రం: స్టాలిన్ సాలెం, మే 24: కేంద్ర ంలోని బీజేపీ ప్రభుత్వ తీరుపై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ మండిపడ్డారు. ఆర్థిక అంశాలు, పన్ను విధింపునకు సంబంధించి రాష్ర్టాలకు ఉన్న హక్కులను హరిస్�
ఇండియన్ బిజినెస్ స్కూల్(ఐఎస్బీ) హైదరాబాద్కు తలమానికం లాంటి విద్యాసంస్థ. అంతర్జాతీయ ప్రమాణాలు, అధునాతన బోధన, రిసెర్చ్ను అనుసరించే ఈ సంస్థలో చదువుకొనేందుకు దేశ, విదేశీ విద్యార్థులు క్యూ కడుతుంటారు.
హైదరాబాద్ : ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని ట్రాఫిక్ పోలీసులు వెల్లడించారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సందర్శించన
ఢిల్లీ నుంచి తెలంగాణకు బాట ఎందుకు! మోదీ 26న రెండోసారి హైదరాబాద్కు రాక ఈ ఏడాదిలో ఇప్పటికే రెండుసార్లు అమిత్షా పర్యటన వరుస కడుతున్న కేంద్ర మంత్రులు, బీజేపీ సీఎంలు కేసీఆర్ను జాతీయ రాజకీయాల్లోకి రానీయకుం�
ఏం ముఖం పెట్టుకొని ప్రధాని వస్తున్నారు? రాష్ర్టానికి ఒక్క హామీనైనా నెరవేర్చారా? ధరల గురించి మీరా మాట్లాడేది..? ఉపాధి హామీని వ్యవసాయానికి కలపాలి పంచాయతీరాజ్ మంత్రి ఎర్రబెల్లి హైదరాబాద్, మే 23 (నమస్తే తెలం�
‘పాలకులకు చదివే తీరికుండదు, కానీ అధ్యయనం చేయనివారు ఉత్తమ పాలకులు కాలేరు!’ అన్నాడు ప్లేటో. అది సరే.. మా మోదీ గొప్ప, మా రాహుల్ గొప్ప, మా కేసీఆర్ గొప్ప.. అంటూ హోరెత్తిస్తున్నారు కదా, వీళ్లలో దేశాధినేతగా ఎవరిని
‘చావగొట్టి చెవులు మూసిండ’నే సామెత ఉన్నది. పెట్రో ధరలను తరచుగా పెంచుతూ సామాన్యుడి నడ్డి విరగ్గొట్టిన మోదీ ప్రభుత్వం కంటి తుడుపుగా కొంత తగ్గించి అదే ఘనతగా చెప్పుకోవడం ఇదే రీతిలో ఉన్నది. మోదీ ప్రభుత్వానిక�
బెంగళూరు : అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న కర్నాటక మైసూర్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్నారు. కరనా మహమ్మారి కారణంగా రెండు సంవత్సరాలు కార్యక్రమాన్ని నిలిపివేసిన విష�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు ముందు మా రైతులది దుఃఖచరిత్ర. ఒక్కోరోజు 10 మంది.. 12 మంది.. 15 మంది.. 20 మంది రైతులు ఆత్మహత్య చేసుకొనేవారు. విద్యుత్తు కొరత తీవ్రంగా ఉండేది. రైతుల బాధలు వినేవాళ్లే లేరు. కానీ రాష్ట్రం ఏర్ప�