సీపీఐ భారీ నిరసన అరెస్టులను ఖండించిన నేతలు హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనను నిరసిస్తూ హిమాయత్నగర్లో గురువారం సీపీఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. ఆ పార్టీ నాయకులు, కార్య�
రంగారెడ్డి, మే 26 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ ఎనిమిదేండ్ల పాలనలో తెలంగాణకు ఏమి చేశారో చెప్తే బాగుండేదని, కానీ తెలంగాణపై విషం చిమ్మటానికి ప్రయత్నం చేస్తున్నారని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్�
హిందీపై దేశవ్యాప్తంగా తీవ్ర వివాదం నడుస్తున్న వేళ ప్రధాని మోదీ సమక్షంలో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రప్రభుత్వ విభాగాల కార్యకలాపాల్లో హిందీతో సమానంగా తమిళాన్ని కూడా అధి�
మోదీ అంటే మోసం, దగా అని టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు అన్నారు. నమ్మకద్రోహి నరేంద్రమోదీకి తెలంగాణలో ఏం పని అని ప్రశ్నించారు. మోదీ తెలంగాణలో పర్యటించడమంటే ఇక్కడి ప్రజలను మోసం చేయడమేనని దుయ్యబ
కేంద్ర ప్రభుత్వ విధానాలతో కార్మికులు రోడ్డున పడాల్సిన దుస్థితి నెలకొన్నదని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. గురువారం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ హెచ్�
ప్రధాని మోదీ నగర పర్యటనను నిరసిస్తూ గురువారం ఉస్మానియా వర్సిటీ పోలీస్స్టేషన్లో టీఆర్ఎస్వీ నాయకులు ఇలా నినాదాలు చేశారు. తెలంగాణకు బీజేపీ ఇచ్చిన హామీలపై నిలదీసే ప్రమాదముందని వీళ్లను పోలీసులు ముందే క�
కేంద్ర వ్యవహార శైలిని తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రధాని నరేంద్ర మోదీ ముందే తప్పుబట్టారు. కేంద్రం నుంచి తమిళనాడుకు ఏమాత్రం నిధులే రావడం లేదని ప్రధాని ముందే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చ�
నరేంద్ర మోదీ 8 ఏళ్ల పాలనా వైఫల్యాలపై కాంగ్రెస్ బుక్లెట్ ప్రచురిస్తోంది. మోదీ పాలనలో వైఫల్యాలను ప్రచురించి… ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ బుక్ లెట్ పేరు 8 ఏళ్
PM Modi | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగర యువత బ్యానర్లు ఏర్పాటు చేశారు.
Hyderabad | ప్రధాని మోదీ నేడు హైదరాబాద్కు (Hyderabad) రానున్నారు. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) 20వ వార్షికోత్సవంలో ప్రధాని పాల్గొంటారు. ఈ నేపథ్యంలో నగరంలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించా�
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పర్యటనకు సంబంధించి సైబరాబాద్ పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. మొత్తం 2500 మందికి పై సిబ్బందిని మొహరించారు. గురువారం మధ్యాహ్నం ఐఎస్బీలో జరిగే ద్విదశాబ్ది వేడుకల్లో మోదీ పా
విభజన హామీలను ఇంకెప్పుడు నెరవేరుస్తారు? తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై సమాధానం చెప్పాలి ప్రధానిపై రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు ఫైర్ హైదరాబాద్, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అభివృద్ధి�