హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్ అప్పుల పాలు చేసిండని అమిత్ షా చేసిన వ్యాఖ్యలను మంత్రి కేటీఆర్ తప్పుబట్టారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 65 ఏండ్లలో మొత్తం రూ. 56 లక్షల కోట్ల�
‘ఒక వ్యక్తి మాటలు, చర్యలు హింసకు దారితీసినప్పుడు, హింసను ప్రేరేపించే ఉద్దేశంతోనే సదరు వ్యక్తి ఆ చర్యలకు పాల్పడ్డాడని భావించినప్పుడే ఆ వ్యక్తిపై రాజద్రోహం సెక్షన్ కింద కేసు నమోదు చేయాలి’ అని కేదార్నా�
ఏదైనా ఒక రాష్ట్రం చేసే అప్పును ఔట్స్టాండింగ్ లయబిలిటీ అనీ, ఆ రాష్ట్రం ఇచ్చే సార్వభౌమ హామీని ఔట్స్టాండింగ్ గ్యారంటీ అనీ అంటారు. కేంద్ర ప్రభుత్వానికి అప్పు చేసే అధికారాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్ 292 �
శ్రీలంక తదుపరి ప్రధానిగా రణీల్ విక్రమ సింఘే గురువారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా భారత్కు, భారత ప్రధానికి విక్రమ సింఘే ధన్యవాదాలు తెలిపారు. తమ దేశం ఇబ్బందుల్లో వున్న సమయంల�
ఓడిపోయే ప్రాంతాల్లో ఎలాగైనా పార్టీ గెలవాలి. దానికోసం ప్రజాధనం ఎంత ఖర్చైనా పర్వాలేదు. ఎలాగో అధికారంలో మనమే ఉన్నాం. ఏదో ఓ స్కీమ్ పేరుతో ఖజానా నుంచి కోట్ల రూపాయాలు విడుదల చేస్తాం. పార్టీకి వ్యతిరేక పవనాలు ఉ
చెన్నై: తమిళ్ను మద్రాస్ హైకోర్టు అధికార భాషగా చేయాలని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ డిమాండ్ చేశారు. దీంతో పాటు మరో రెండు డిమాండ్లను ప్రస్తావిస్తూ ప్రధాని నరేంద్ర మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యా�
హైదరాబాద్ : ప్రధాని మోదీని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ.. మీరు గుజరాత్కే కాదు.. భారతదేశానికి కూడా ప్రధాని అని కేటీఆర్ పేర్కొన్నారు. ఎనిమిదేండ్లుగా రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ�
నీతులు ఎదుటివాడికి చెప్పేందుకే తప్ప తాను ఆచరించడానికి కాదన్న సామెత ప్రస్తుతం మోదీ సర్కారుకు బాగా వర్తిస్తుంది. అప్పులుచేయడంలో తనకు తాను కావలసినన్ని వెసలుబాట్లు ఇచ్చుకొనే కేంద్రం.. రాష్ర్టాలపై మాత్రం ఆ
గడిచిన 17 ఏండ్లలో ఏకంగా 15 సార్లు రూ. వెయ్యి కోట్ల నికర లాభాన్ని ఆర్జించిన సంస్థ అది. కంపెనీ పనితీరుకు మెచ్చి పుష్కర కాలం కిందటే ప్రభుత్వం నవరత్న హోదా ఇచ్చింది. విదేశీ సంస్థలు కూడా ఏటా కోట్ల డాలర్ల ఆర్డర్లను �
నారాయణపేట : బీజేపీ నాయకత్వంపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పచ్చి అబద్ధాలతో పాలమూరు రైతాంగాన్ని మోసం చేసేందుకు బీజేపీ నాయకులతో పాటు ఇతర పార్టీలు ప్రయత్నిస్�
Hasanpally | కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం హసన్పల్లి (Hasanpally) రోడ్డు ప్రమాదంపై ప్రధాని మోదీ, శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ కవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశా�
దేశంలో మోదీ సర్కారు అప్పుల ఘనత గురించి ఇంతకంటే వివరంగా చెప్పాల్సిన అవసరం లేదేమో.. నెలకు వేల కోట్ల అప్పులు.. మరోవైపు పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ వంటి అనేక రూపాల్లో పన్నులు.. సెస్సుల రూపంలో లక్షల కోట్ల రూపా�
ప్రధాని మోదీపై శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఘాటు విమర్శలు చేశారు. జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్తో మోదీ ‘ప్రేమ’లో ఉన్నారని, ఆయన్ను ఓ ఫాలోవర్గా అనుసరిస్తున్నారని అన్నారు. ఆదివారం పార్టీ సమావేశంలో పాల్గొన్న