ప్లాస్టిక్ని నివారించి పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని నారాయణపేట జిల్లా జడ్పీ సీఈవో శైలేష్ సూచించారు. గురువారం మరికల్ మండల కేంద్రంలో పర్యావరణ పరిరక్షణ దినోత్సవం పురస్కరించుకొని ర్యాలీని నిర్వహిం�
Plastic Ban | 120 మైక్రాన్ల కన్నా తక్కువ మందం ఉన్న ప్లాస్టిక్ కవర్లు వాడితే రూ. 500 నుంచి రూ. 5 వేల వరకు జరిమానా విధిస్తామని కొత్తూరు మున్సిపల్ చైర్పర్సన్ బాతు లావణ్య హెచ్చరించారు.
శ్రీశైలం దారుల్లో సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ నిషేధం కట్టుదిట్టంగా అమలవుతున్నది. జూలై 1 నుంచి ఇప్పటి వరకు 6 వేల కిలోల ప్లాస్టిక్ వ్యర్థాలను అటవీశాఖ సేకరించింది. రోజూ దాదాపు 40 నుంచి 50 కిలోల ప్లాస్టిక్ వ�
Srisailam | పర్యావరణ పరిరక్షణలో భాగంగా శ్రీశైల క్షేత్ర పరిధిలో ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. శ్రీశైల మహాక్షేత్రాన్ని ప్లాస్టిక్ రహిత క్షేత్రంగా తీర్చిదిద్దేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ
రాష్ట్రంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్పై నిషేధాన్ని సమర్థంగా అమలు చేసేందుకు తనిఖీలు చేపట్టాలని కమిషనర్ అండ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ (సీఎడీఎంఏ) ఎన్ సత్యనారాయణ ఆదేశించారు
మంచిర్యాల పట్టణం ప్లాస్టిక్ నిషేధం దిశగా సాగుతున్నది. మున్సిపల్ అధికారులు దుకాణాదారులు, ప్రజలకు అవగాహన కల్పిస్తుండగా సానుకూల స్పందన వస్తున్నది. విస్తృతంగా తనిఖీలు చేపడుతూ ప్లాస్టిక్ వస్తువులు వాడ�
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ వ్యర్థాలే దర్శనమిస్తున్నాయి. ఒక వైపు పర్యావరణానికి, మరో వైపు ప్రజలకు హాని కలిగించే ప్లాస్టిక్ను పూర్తిగా ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే.
శ్రీశైలం : శ్రీశైలం మహాక్షేత్రంలో ప్లాస్టీక్ వాడవాన్ని పూర్తిగా నివారించేందుకు ఆంక్షలు అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఈవో లవన్న తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి స్వామి అమ్మవార్ల దర్శనం కోసం క్షేత్
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాస్టిక్పై యుద్ధం ప్రకటించాయి. పర్యావరణానికి హాని కలిగించే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఉత్పత్తులపై నిషేధాన్ని కఠినంగా అమలుచేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యాచర�
తిరుమల: తిరుమలలో పర్యావరణపరిరక్షణ, జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు టీటీడీ ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా సంపూర్ణంగా ప్లాస్టిక్ ను నిషేధించాలని నిర్ణయించింది. అందుకోసం తిరుమలలోని దుకాణాల ని�
హైదరాబాద్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో జీహెచ్ఎంసీ సహా అన్ని పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్పై నిషేధం అమలుపై రాష్ట్ర పురపాలక శాఖ దృష్టిపెట్టింది. 75 మైక్రాన్ల కన్నా
ప్రపంచవ్యాప్తంగా మానవాళి మనుగడకు, పర్యావరణానికి ప్లాస్టిక్ వ్యర్థాలు తీవ్ర హాని చేస్తున్నాయి. ప్లాస్టిక్ ప్రభావంతో భూమిపై నివసిస్తున్న ప్రాణులన్నింటికి పెను ప్రమాదం పొంచి ఉన్నది. మనం వాడుతున్న అధి�
Plastic Ban | ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్ ( Plastic Ban ) (సింగిల్ యూజ్ ప్లాస్టిక్) వస్తువుల తయారీ, దిగుమతి, నిల్వ, పంపిణీ, అమ్మకం, వినియోగం నిబంధనల్లో కేంద్రప్రభుత్వం మార్పులు చేసింది. ప్రస్తుతం దేశంలో 50