పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరాంరెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవంలో భాగంగ
అటవీశాఖ పార్కుల్లోకి ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్తో తయారుచేసిన వస్తువులను అనుమతించవద్దని, వాటి నియంత్రణను అధికారులు సమర్థంగా అమలుచేయాలని ప్రధాన అటవీశాఖ అధికారి డాక్టర్ సువర్ణ ఆదేశించారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతొక్కరు పాటుపడాలని హుజూారాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే, కాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల ఐఎంఏ, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధ�
ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ అనివార్యమైపోయింది. ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చినా, కిరాణా సరుకులు తెచ్చుకోవాలన్నా ప్లాస్టిక్ లేకుండా పని జరిగే అవకాశం లేదు. మన శరీరానికి చేటు చేస్తుందని ఎన్ని హెచ్చరికలు వ�
దక్షిణ భారతీయులు ఇష్టంగా తినే ఇడ్లీల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండటం కర్ణాటకలో కలకలం రేపింది. హోటళ్లలో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు పాత్రలపై వస్ర్తాన్ని కప్పి, దానిపై పిండి వేస్తారు. అయితే, కర్ణాటకలోని పలు
పర్యావరణ హితకరమైన ప్లాస్టిక్ తయారీలో జపాన్ శాస్త్రవేత్తలు విప్లవం సృష్టించారు. సముద్రపు నీటిలో కలిసి, కొద్ది గంటల్లోనే ఈ ప్లాస్టిక్ కరిగిపోతుంది. దీనిని ఆర్ఐకేఈఎన్ సెంటర్ ఫర్ ఎమర్జెంట్ మ్యాటర�
Tupperware | ‘దివాలా ప్రక్రియ అంటే సంస్థ మనుగడకు కావాల్సిన వెసులుబాట్లను కల్పించడమే. ఈ కంపెనీ ఎక్కడికీ పోదు. ఎప్పట్లాగే ఇకపైనా మా నాణ్యమైన ఉత్పత్తులు మార్కెట్లో లభిస్తాయి’
Plastic Waste | ప్లాస్టిక్ వ్యర్థాల ఉత్పత్తిలో భారత్ అగ్రస్థానంలో ఉంది. ప్రతి ఏడాది 10.2 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తున్నది. ఇది తరువాతి పెద్ద కాలుష్య దేశాల కంటే రెండింతలు ఎక్కువని ఒక నివేదిక వెల్లడి