పాలు, పెరుగు, పచ్చళ్లు, స్వీట్లు, స్నాక్స్.. ఇలా ఎన్నో రకాల ఆహార పదార్థాలను ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి అమ్ముతున్నారు. ఆకర్షించే రంగులు, అందమైన బొమ్మలతో ఉండే ఈ ప్లాస్టిక్ కవర్లను చూసి ఇష్టపడి కొంటార�
రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంపై నగర పాలక సంస్థ ఉక్కుపాదం మోపుతోంది. ఈ మేరకు శుక్రవారం నగరంలోని వ్యాపారులతో బల్దియా కార్యాలయంలో సమావేశమై దిశా నిర్దేశం చేసింది.
కంటికి కనిపించని ప్లాస్టిక్ కణాలు పర్యావరణంతోపాటు మనిషి ఆరోగ్యానికీ కీడు చేస్తున్నాయి. శరీరంలోకి చొరబడి రోగాల బారిన పడేస్తున్నాయి. ప్లాస్టిక్ విచ్ఛిన్నం అయినప్పుడు ఏర్పడే ఈ సూక్ష్మ కణాలు మానవ ఆరోగ్�
మీరు రోజూ ప్లాస్టిక్ తింటున్నారా? అదేంది.. మేమెందుకు తింటాం అంటారా? అయితే ఈ కింది వస్తువులు మీ వంటింట్లో ఉన్నాయంటే, మీరు కచ్చితంగా ప్లాస్టిక్ తింటున్నట్లే. మరి ఇప్పటికైనా అవేంటో తెలుసుకుని, వాటికి దూరంగ
పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని చౌటుప్పల్ మున్సిపల్ కమిషనర్ గుత్తా వెంకటరాంరెడ్డి అన్నారు. గురువారం అంతర్జాతీయ ప్లాస్టిక్ బ్యాగ్ ఫ్రీ డే దినోత్సవంలో భాగంగ
అటవీశాఖ పార్కుల్లోకి ప్లాస్టిక్ కవర్లను, ప్లాస్టిక్తో తయారుచేసిన వస్తువులను అనుమతించవద్దని, వాటి నియంత్రణను అధికారులు సమర్థంగా అమలుచేయాలని ప్రధాన అటవీశాఖ అధికారి డాక్టర్ సువర్ణ ఆదేశించారు.
ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రతొక్కరు పాటుపడాలని హుజూారాబాద్ ఏసీపీ వీ మాధవి పిలుపునిచ్చారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, మున్సిపల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి�
ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిస్తే, కాన్సర్ వ్యాధిని తగ్గించవచ్చని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలో ఓల్డ్ హైస్కూల్ లో జగిత్యాల ఐఎంఏ, కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో బుధ�
ఆధునిక జీవితంలో ప్లాస్టిక్ అనివార్యమైపోయింది. ఆహార పదార్థాలు ఆర్డర్ ఇచ్చినా, కిరాణా సరుకులు తెచ్చుకోవాలన్నా ప్లాస్టిక్ లేకుండా పని జరిగే అవకాశం లేదు. మన శరీరానికి చేటు చేస్తుందని ఎన్ని హెచ్చరికలు వ�
దక్షిణ భారతీయులు ఇష్టంగా తినే ఇడ్లీల్లో ప్లాస్టిక్ ఆనవాళ్లు ఉండటం కర్ణాటకలో కలకలం రేపింది. హోటళ్లలో ఇడ్లీలను తయారు చేసేటప్పుడు పాత్రలపై వస్ర్తాన్ని కప్పి, దానిపై పిండి వేస్తారు. అయితే, కర్ణాటకలోని పలు