మనిషి జీవితంలోని ప్రతి రంగంలో ఇస్లాం మార్గదర్శనం చేస్తుంది. పర్యావరణ పరిరక్షణ విషయంలోనూ స్పష్టమైన మార్గదర్శకాలను ఇచ్చింది. ఇస్లాం బోధనల్లో ప్రముఖ అంశం ‘మొక్కలు నాటడం’. చెట్లు మనిషికి మేలు చేస్తాయి. భూమ�
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ విధిగా మొక్కలు నాటాలని, వాటిని పరిరక్షించే బాధ్యత కూడా తీసుకోవాలని బెటాలియన్స్ డీఐజీ సన్నీ అన్నారు. వార్షిక తనిఖీల్లో భాగంగా మండలంలోని చాతకొండ 6వ బెటాలియన్ను బుధవారం �
గత కేసీఆర్ ప్రభుత్వం మొక్కలు నాటే కార్యక్రమానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. ప్రతి ఏటా తెలంగాణకు హరితహారం కింద మొక్కలు నాటి వాటిని సంరక్షించేది. ప్రతిఏటా జూన్ మొదటి వారంలోనే హరితహారం కార్యక్రమ ప్రారంభ �
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఎంతో ముందుచూపుతో ప్రవేశ పెట్టిన పథకాలను నామరూపాలు లేకుండా చేయడానికి రేవంత్రెడ్డి ప్రభుత్వం కుట్రలు పన్నుతున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందులో భాగంగానే పలు పథకాలన
మానవాళి మనుగడ కోసం మొక్కలు నాటడం ప్రతిఒక్కరూ అలవర్చుకోవాలని హరితసేన సిద్దిపేట జిల్లా ఇన్చార్జి చెప్యాల రాజేశ్వర్రావు అన్నారు. శనివారం మర్కూక్ మండలంలోని అంగడికిష్టాపూర్లో గ్రీన్ చాలెంజ్ -హరితసే
రాష్ట్ర ప్రజలంతా మళ్లీ కేసీఆరే సీఎం కావాలని కోరుకుంటున్నారని ఐసీడీఎస్ మాజీ రీజినల్ ఆర్గనైజర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు అత్తి సరోజ పేర్కొన్నారు.
అర్హులందరికీ రుణ మాఫీ అవుతుందని, మాఫీ కాని రైతుల వివరాలు సేకరిస్తున్నామని భద్రాద్రి కలెక్టర్ జితేశ్ వి పాటిల్ అన్నారు. ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాల పరిశీలనలో భాగంగా జూలూరుపాడు మండలం చింతల్తండా గ
గ్రేటర్ను స్వచ్ఛ, పచ్చ నగరంగా మార్చాలన్న ధ్యేయంగా ముందుకు వెళ్తున్నామని, అందులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి పిలుపునిచ్చారు. స్వచ్ఛదనం - పచ్చదనం కార్యక్రమంలో
రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న స్వచ్ఛదనం-పచ్చదనం కార్యక్రమం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా అధికారులతో కలిసి విద్యార్థులు మొక్కలు నాటడంతో పాటు �
దాతలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రైవేటు వ్యక్తులు ముందుకు వచ్చినప్పుడు గ్రామాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందుతాయని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు.
మున్సిపాలిటీల్లో పచ్చదనాన్ని పెంపొందించేందుకు మున్సిపాలిటీల అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదనే విమర్శలు వస్తున్నాయి. మొక్కలు నాటడం, సంరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రభుత్వం ఏటా కేటాయిస్తున్న గ్రీన్ బడ్
మొక్కలు నాటడం అంటే రాబోయే తరానికి మంచి భవిష్యత్తు ఇవ్వడమేనని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మినిస్టర్స్ క్వార్టర్స్లో మంత్రి తుమ్మల 15వ గ్రాండ్ నర్సరీ మేళాకు సంబంధ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న హరితహారం కార్యక్రమానికి అధికారులు సన్నద్ధమవుతున్నారు. పల్లెలు, పట్టణాల్లో పచ్చదనం పెంచి పర్యావరణాన్ని కాపాడేందుకు 2015లో ప్రారంభమైన ఈ పథకం దిగ్విజయంగా అమలవుతున్న�
హైదరాబాద్, డిసెంబర్ 13 (నమస్తే తెలంగాణ) : టీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, ఎంపీ కే కేశవరావు తన పుట్టినరోజు సందర్భంగా సోమవారం గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా మొక్కలు నాటారు. హైదరాబాద్లోని తన నివాసంలో క
Green India Challenge | గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా కళాశాల ప్రాంగణంలో కర్ణాటక, తెలంగాణ రాష్ట్రల బీసీ కమిషన్ చైర్మన్లు జయప్రకాష్ హెగ్డే, వకళాభరణం కృష్ణ మోహన్ రావు మొక్కలు నాటారు.