కంచె గచ్చిబౌలిలో 130 ఎకరాల అడవిని నరికివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 150 ఎకరాల విస్�
JK Elecions | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో గండేర్బల్ నియోజకవర్గం బాగూ రాంపొరాలోని ఓ పోలింగ్ కేంద్రం
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్�
MLA Bandari | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి(Plant saplings) సంరక్షించాల్సిన బాధ్యత తీసుకొవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మన బడి(Mana
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జిల్లాలో శనివారం 8 లక్షల మొక్కలను నాటనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్
రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మొక్కలు నాటేందుకు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంలోని తుమ్మలూరుకు వచ్చిన సీఎం కేసీఆర్ వరాల జల్లులు కురిపించారు. ముందుకు తుమ్మలూరు వద్ద ఉన్న అర్బన్ ఫారెస్ట్
కాలువ గట్ల వెంట 389 బ్లాకుల్లో ఈ ఏడాది మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులకు ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశాలు జా రీ చేశారు. నీ టిపారుదల, పంచాయతీరాజ్, అటవీశాఖ అధికారులు, కలెక్ట�
హైదరాబాద్ : ఈ నెల 4న (రేపు) తన జన్మదినం సందర్భంగాం వేడుకలు వద్దు..మొక్కలు నాటడమే ముద్దు అని పార్టీ శ్రేణులు, అభిమానులు ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పిలు
హైదరాబాద్ : ప్రముఖ సినీ నటుడు ప్రకాశ్ రాజ్ తన పుట్టిన రోజు సందర్భంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో భాగంగా శనివారం మొక్కలు నాటారు. షాద్నగర్ వద్దనున్న తన వ్యవసాయ క్షేత్రంలో కార్యక్రమంలో పాల్గొన్నారు. అనం
MP Santhosh kumar | నూతన సంవత్సరానికి ఎంపీ సంతోష్ కుమార్ (MP Santhosh kumar) సరికొత్తగా స్వాగతం పలికారు. టోలిచౌకిలోని తన నివాసంలో మొక్కను నాటి కొత్త ఏడాదికి ఘనంగా స్వాగతం చెప్పారు