పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు.ఖిలావనపర్తి, దొంగతుర్తి, కొత్తూరు గ్రామాలలో సర్పంచులు మోతే కనకయ్య, కొడారి మంగ హనుమయ్య, భూక్య సంగీత ఆంజన�
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొమిర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో సర్పంచ్ గోలి లింగారెడ్డి ఆధ్వర్యంలో వన మహోత్సవ కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
బీజేపీ పాలిత మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమం వివాదాస్పదమైంది. కొత్త మొక్కలను నాటేందుకు వీలుగా వందలాది పెద్ద చెట్లను నరికివేశారన్న ఆరోపణలు రావడంతో అటవీ పెంపకం ప్రాజెక�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా చాలెంజ్ 9వ విడుతలో భాగంగా ‘గోదారమ్మకు పచ్చలహారం’ కార్యక్రమాన్ని మహారాష్ట్రలోని ధర్మాబాద్ గోదావరి మంజీరా నదు�
కంచె గచ్చిబౌలిలో 130 ఎకరాల అడవిని నరికివేసిన రాష్ట్ర ప్రభుత్వం.. మరోసారి పర్యావరణ విధ్వంసానికి పూనుకున్నట్టు కనిపిస్తున్నది. రాజేంద్రనగర్లోని ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో 150 ఎకరాల విస్�
JK Elecions | జమ్ముకశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల రెండో విడత పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ క్రమంలో గండేర్బల్ నియోజకవర్గం బాగూ రాంపొరాలోని ఓ పోలింగ్ కేంద్రం
పరిసరాలను శుభ్రంగా ఉంచాలని మెదక్ జిల్లా ప్రత్యేకాధికారి భారతి హోళికేరి అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛదనం-పచ్చదనంలో భాగంగా ఆమె మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్�
MLA Bandari | ప్రతి ఒక్కరు మొక్కలు నాటి(Plant saplings) సంరక్షించాల్సిన బాధ్యత తీసుకొవాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి(MLA Bandari Lakshmareddy) పేర్కొన్నారు. మంగళవారం చర్లపల్లి డివిజన్ కుషాయిగూడ ప్రభుత్వ పాఠశాలలో మన బడి(Mana
స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు సందర్భంగా జిల్లాలో శనివారం 8 లక్షల మొక్కలను నాటనున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో ఇప్పటికే ఆయా గ్రామాల్