Plane Crash: ఇటలీలో విమానం ప్రమాదం జరిగింది. హైవేపై అది కూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. బ్రెసికా సిటీ సమీపంలో ఈ ఘటన జరిగింది.
Akasa Air plane | ఆకాశ ఎయిర్కు చెందిన విమానాన్ని కార్గో వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఆ విమానం వెనుక భాగం వైపు ఉన్న రెక్క దెబ్బతిన్నది. దీంతో సాంకేతిక బృందం ఆ విమానాన్ని తనిఖీ చేస్తున్నది.
విమాన ప్రయాణంలో టేకాఫ్, ల్యాండింగ్ కీలకమని, ఇలాంటి పరిస్థితుల్లోనే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయా సమయాల్లో సాంకేతిక లోపాలు తలెత్తి రన్వే నుంచి విమానం జారిపో
విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసిన యువ పైలట్(30) గుండెపోటుతో అనూహ్యంగా ప్రాణాలు కోల్పోయారు. బుధవారం మధ్యాహ్నం శ్రీనగర్ నుంచి ఢిల్లీకి ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాన్ని నడిపిన సదరు పైలట్, ఢిల్
Anil Ravipudi | రాజమౌళి తర్వాత టాలీవుడ్లో సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు అనీల్ రావిపూడి. ఇప్పటి వరకు ఆయన తీసిన సినిమాలలో ఒక్క ఫ్లాప్ లేదు.
SpiceJet plane | స్పైస్జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో చెన్నైలో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానాన్ని పరిశీలించగా వీల్ టైర్ పాడైనట్లు గుర్తించారు.
Air India plane toilets mess | ఎయిర్ ఇండియా విమానంలోని టాయిలెట్లు అసౌకర్యంగా మారాయి. పాలిథిన్ బ్యాగులు, డైపర్లు, గుడ్డలు అడ్డుపడటంతో మూసుకుపోయాయి. టాయిలెట్లను వినియోగించలేని పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియ
విమానంలో సూది గుచ్చుకోవడంతో తనకు నష్ట పరిహారం చెల్లించాలని ఓ చైనా పౌరుడు కోర్టులో కేసు వేశాడు. ఆ ఘటన వల్ల తాను తీవ్ర మనోవేదనకు లోనవుతున్నానని, తనను మానసికంగా కుంగదీసిన ఈ ఘటనకు ఎయిర్లైన్స్ బాధ్యత వహించ�
cat hijacks plane | జర్మనీ వెళ్లాల్సిన విమానాన్ని ఒక పిల్లి హైజాక్ చేసింది. దాని అరుపులు విన్న విమాన సిబ్బంది పట్టుకునేందుకు ప్రయత్నించారు. అయితే ఆ పిల్లి వారిని ముప్పుతిప్పలు పెట్టింది. కీలకమైన ఎలక్ట్రిక్ బేలోక�
Plane Pushed | సాధారణంగా కార్లు, బస్సులు రోడ్డుపై మొరాయించినప్పుడు వాటిని తోయడం మనం చూస్తుంటాం. అయితే విమానాశ్రయంలోని ఒక విమానం కదలలేదు. దీంతో కొంతమంది గ్రౌండ్ సిబ్బంది దానిని తోశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడ
ఆఫ్రికా దేశం మలావీలో విమానం అదృశ్యమైన ఘటన విషాదాంతమైంది. ఆ విమానం పర్వత ప్రాంతంలో కుప్పకూలటంతో అందులో ప్రయాణిస్తున్న మలావీ ఉపాధ్యక్షుడు సహా 10 మంది దుర్మరణం చెందారు.
Air India Express | ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానాన్ని తమిళనాడులోని ఎయిర్పోర్ట్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ విమానంలోని 137 మంది ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని, �
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఓ జెట్ విమానం భూమికి అతి సమీపంలో చక్కర్లు కొడుతున్నది. గత వారం రోజులుగా రోజుకు 4-5 రౌండ్లు తిరుగుతున్నది. వివరాలిలా ఉన్నాయి.
IndiGo Plane | ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయిన ఇండిగో విమానం (IndiGo Plane) ట్యాక్సీవే మిస్ అయ్యింది. రన్వే చివర వరకు వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ రన్వేను కొంతసేపు బ్లాక్ చేశారు. ఈ సంఘటన వల్ల పలు విమానాల రాకపోకలకు అంతరాయం ఏర�