రాష్ట్రంలోని సుమారు నాలుగున్నర లక్షల మత్స్యకార కుటుంబాలు మత్స్యరంగంపై ఆధారపడి జీవిస్తున్నాయి. అందుకే, మత్స్యరంగాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ప్రభుత్వం దాదాపు దశాబ్ద కా
మౌలిక సమస్యల సుదీర్ఘకాలం పాటు అధ్యయనం చేసి, వాటిని అవగాహన చేసుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యల సరైన మార్గాలను అన్వేషించుకొని అమలు చేయగల సమర్థవంతమైన నాయకత్వం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నది.
తెలంగాణ రాష్ట్ర సాధనలో ముదిరాజులు పోషించిన పాత్రను, వారి సామాజిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులను గమనించిన బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటగా ముదిరాజులను ఆర్థికంగా బలోపేతం చేయాలనే దూరదృష్టితో ఆలోచించి తదనుగుణంగ�
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ఏటా నిర్వహిస్తున్న ఉచిత చేప పిల్లల పంపిణీ పథకంతో రాష్ట్రం లో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని, ఈ ఏడాది అత్యధిక చేపల ఉత్పత్తిని సాధిద్దామని రాష్ట్ర ఫిషరీస్ ఫెడరేషన్
తెలంగాణ చేపలకు విదేశాల్లో డిమాండ్ పెరుగుతున్నదని రాష్ట్ర మత్స్య సహకార సంఘాల చైర్మన్ పిట్టల రవీందర్ తెలిపారు. సోమవారం పశ్చిమ బెంగాల్, ఏపీకి చెందిన చేపల ఎగుమతి సంస్థల ప్రతినిధులు పిట్టల రవీందర్తో భ�
మత్స్యకారుల సంక్షేమానికి ప్రభు త్వం ఎంతో కృషి చేస్తున్నదని, ఇందుకు అనుగుణంగా ఉద్యోగులు కూడా పని చేయాలని మత్స్య ఫెడరేషన్ చైర్మన్ పిట్టల రవీందర్ సూచించారు. బుధవారం జిల్లా అధికారులతో ఆన్లైన్ ద్వారా �
మత్స్య సహకార సొసైటీల చైర్మన్గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ట్యాంక్లోని మత్స్య భవన్లో పశుసంవర్ధక, మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, శాసన మండలి వైస్ చైర్మన్ బండ ప�
Pittala Ravinder | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర మత్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. మాసబ్ట్యాంక్లోని మత్స్య శాఖ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత
తెలంగాణ రాష్ట్ర మ త్స్య, సహకార సంఘాల సమాఖ్య చైర్మన్గా తెలంగాణ ఉద్యమకారుడు, మత్స్యరంగ నిపుణుడు, జర్నలిస్ట్ పిట్టల రవీందర్ను ముఖ్యమంత్రి కేసీఆర్ నియమించారు. వైస్ చైర్మన్గా గంగపుత్ర సంఘాల సీనియర్ న�
Telangana | హైదరాబాద్ : రాష్ట్ర మత్స్యకార సహకార సొసైటీల సమాఖ్య చైర్మన్గా పిట్టల రవీందర్, వైస్ చైర్మన్గా దీటి మల్లయ్య నియామకం అయ్యారు. చైర్మన్, వైస్ చైర్మన్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం