Marri Janardhan Reddy | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా రెపరెపలాడే విధంగా కార్యకర్తలు పనిచేయాలని పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.
ఆరునూరైనా ఆర్మూర్ నియోజకవర్గం తమదేనని, అన్నదాతలకు పుట్టిల్లైన ఈ గడ్డ కేసీఆర్ అడ్డా అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గంలో ఆదివారం విస్తృతం�
స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేసి సత్తా చాటుదామని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేయాలని, అన్యాయాలప
Pink Flag | స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు దూరెడ్డి రఘు వర్ధన్ రెడ్డి కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల గురించి గురువారం బీర్ పూర్ మండల కేంద్రంలో మండలంలోని ఆరు ఎంపీటీసీల పరిధిలో నాయకులు, కార్యకర్తలతో జడ్పీ మాజీ చైర్మన్ దావ �
బచ్చన్నపేట మండలంలోని అన్ని గ్రామాల్లో గులాబీ పార్టీ జెండాలు ఎగరాలని, ఇందుకోసం ప్రతీ కార్యకర్త నాయకులు అంకితభావంతో పనిచేయాలని క్లస్టర్ ఇంచార్జిలు సూచించారు. మండలంలోని ఇటికలపల్లి, రామచంద్రపురం గ్రామాల�
BRS Flag Festival | బీఆర్ఎస్ సాధించిన ఉద్యమ ప్రస్థానాన్ని మననం చేసుకునే సందర్భంలో వరంగల్ వేదికగా ఆదివారం జరగనున్న రజతోత్సవ జాతరకు ఉమ్మడి మహబూబ్నగర్ బీఆర్ఎస్ శ్రేణులు దండుగా కదిలారు. ఊరు, వాడ ఏకమై అటు జెండా పండ�
Singireddy Niranjan Reddy | ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకొంటుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో విజయం తమదేనని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. ఉమ్మడి జిల్లాలోని 14 అసెంబ్లీ స్థానాల్లో గులాబీ జెండా ఎగరనున్నదని ధీమా వ్యక్తం చేశ�
నల్లగొండ : ప్రతి పల్లెలో గులాబీ జెండా పండుగను ఉత్సవంలా నిర్వహించాలని టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు,దేవరకొండ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. మంగళవారం చింతపల్లి మండల
MLA Shanampudi Saidireddy | పేదలకు గులాబీ జెండా ఎల్లప్పుడూ అండగా ఉంటుందని జూర్నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుసున్నాయని ఆయన పే�
బోయినపల్లి వినోద్ కుమార్ | బడుగు, బలహీన వర్గ ప్రజలకు, రాష్ట్ర ప్రగతికి గులాబీ జెండా అండగా నిలుస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.