Paragliding On E-Scooter | ఒక పైలట్ అసాధారణ విన్యాసం చేశాడు. తొలిసారి ఎలక్ట్రిక్ స్కూటర్పై పారాగ్లైడింగ్ చేశాడు. (Paragliding On E-Scooter) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Air India Pilot | ఎయిర్ ఇండియా పైలట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. 30 ఏళ్ల వయసున్న అతడు గుండెపోటు వల్ల చనిపోయినట్లు అనుమానిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలోని విమానాశ్రయంలో ఈ సంఘటన జరిగింది.
విపత్కర పరిస్థితుల్లో ఒక్క ఫోన్ కాల్ చేస్తే కుయ్.. కుయ్ అని మన ఎదుట నిలిచే వాహనం 108. రోడ్డు ప్రమాదమైనా, ప్రసవ సేవలైనా.. ఆత్మహత్యాయత్నానికి పాల్పడినా, గుండెపోటుకు గురైనా బాధితుడిని దవాఖానకు చేర్చడానికి �
Bird Crashed | ఆకాశంలో ఎగురుతున్న విమానం ముందున్న అద్దాన్ని ఒక పెద్ద పక్షి ఢీకొట్టింది. ఆపై విండ్షీల్డ్లో అది ఇరుక్కుపోయింది. విమానం కాక్పిట్లో వేలాడిన ఆ పక్షి నుంచి రక్తం ధారగా కారింది. దీంతో పైలట్ ముఖమంతా
Air India Pilot | స్నేహితురాలిని కాక్పిట్లోకి అనుమతించిన పైలట్ను డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) సస్పెండ్ చేసింది. అలాగే ఈ సంఘటనకు సంబంధించి ఎయిర్ ఇండియా (Air India) సంస్థకు రూ.30 లక్షల జరిమానా విధించి
పాకిస్తాన్కు చెందిన విమానం భారత గగనతలంలో విహరించింది. దాదాపు 10 నిమిషాల పాటు 120కి.మీ మేర భారత గగనతలంలో ప్రయాణించింది. భారీ వర్షం కారణంగా లాహోర్ ఎయిర్ పోర్టులో ల్యాండ్ అవడం కుదరకపోవడం, పైలట్ దారితప్పడంతో ఆ �
Man dupes Woman | 61 ఏళ్ల మహిళకు ఫేస్బుక్లో ‘అలెక్స్విల్లి285’ నుంచి ఫ్రెండ్ రిక్వెస్ట్ వచ్చింది. అంతర్జాతీయ ఎయిర్లైన్ సంస్థలో పైలట్గా అతడు నమ్మించాడు. 2022 డిసెంబర్ 5న ఆ మహిళకు ఖరీదైన బహుమతిని దుబాయ్ నుంచి పం�
ఎలిఫెంట్ విస్పర్స్ (Elephant Whisperers) ఆస్కార్ అవార్డు గెలుచుకున్న తర్వాత బొమ్మన్, బెల్లీ, ఎలిఫెంట్ బేబీ రఘు పేర్లు ఇంటింటా మార్మోగుతున్నాయనడం అతిశయోక్తి కాదు.
కాంక్రీట్ జంగిల్గా మారిన నగరంలో కుండపోత వర్షాలు కురిసినా నీరు ఇంకే మార్గమే కరువైంది. ఫలితంగా మూసీలోకి చేరి వృథా అవుతున్నది. ఈ నేపథ్యంలోనే వాననీటి సంరక్షణ, భూగర్భ జలవనరుల పునరుద్ధరణపై ప్రత్యేక దృష్టి స
తల్లిదండ్రులు తమ పిల్లలు జీవితంలో అందనంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటారు. అనుకున్నది సాధించేందుకు పిల్లలకు ఎల్లప్పూడు తోడుగా ఉంటారు. వారి ఆశయ సాధన కోసం ఎన్నో త్యాగాలు సైతం చేస్తుంటారు. పిల్లలు కూడా తమ తల్లి
భారత వాయుసేన (ఐఏఎఫ్)కు చెందిన మహిళా ఫైటర్ పైలట్, స్కాడ్రన్ లీడర్ అవనీ చతుర్వేది తొలిసారి దేశం వెలుపల గగనతల యుద్ధ క్రీడల్లో (ఏరియల్ వార్ గేమ్స్లో) పాల్గొని సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నారు.