Vaishno Devi shrine | జమ్ములోని శ్రీ వైష్ణోదేవీ మాత ఆలయానికి ఈ ఏడాది భక్తులు పోటెత్తారు. సోమవారం నాటికి 93.50 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. గత పదేండ్లలో ఇదే గరిష్ట రికార్డు అని దేవస్థానం అధికారు�
బరిమల (Sabarimala) వెళ్లే అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే (SCR) శుభవార్త అందించింది. భక్తుల (Pilgrims) కోసం 22 ప్రత్యేక రైళ్లు (Special Trains) నడపనున్నట్లు అధికారులు తెలిపారు.
Char Dham yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో (Char Dham yatra) ఇప్పటి వరకు 200 మంది యాత్రికులు మరణించారు. అనారోగ్య సమస్యలు, బండరాళ్లు పడటం వల్ల ఎక్కువ మంది చనిపోయినట్లు ఉత్తరాఖండ్ ప్రభుత్వం తెలిపింది.
తెలంగాణ నుంచి హజ్ యాత్ర సజావుగా కొనసాగుతున్నదని, ఇప్పటి వరకు 35 విమాన సర్వీసుల ద్వారా 5250 మంది యాత్రికులు హజ్కు వెళ్లారని ఆ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీమ్ తెలిపారు. ఆదివారం ఉదయం బయలుదేరిన యాత్రికులకు ఆయన వ�
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయ అభివృద్ధిలో భాగంగా భక్తుల సౌకర్యార్థం అదనంగా 250 కాటేజీలు నిర్మించాలని అధికారులు భావించగా, వీటి నిర్మాణానికి దాతల నుంచి విశేష స్పందన లభించింది.
హజ్ యాత్రికులకు అన్ని విధాలుగా మార్గదర్శనం చేయడంతోపాటు సహాయంగా ఉండేందుకు 15 మంది ఖాదీమ్ ఉల్ హుజాజ్ (సహాయకుల)ను డ్రా పద్ధతిలో ఎంపిక చేసినట్టు హజ్ కమిటీ చైర్మన్ మహ్మద్ సలీం వెల్లడించారు.
40 అడుగుల లోతు వరకు నీటితో ఉన్న ఆ డ్యాంలో వ్యాన్తోపాటు ఏడుగురు యాత్రికులు మునిగిపోయారు. గజ ఈతగాళ్లను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు. ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.
మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. సాయిబాబా భక్తులు వెళ్తున్న బస్సును ట్రక్కు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది ప్రాణాలు కోల్పోయారు. నాసిక్-షిర్డీ జాతీయ రహదారిపై పతారె వద్ద ఈ ప్రమాదం చోటు చ
Tirumala|తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామి వారి దర్శనానికి 16 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారని వీరికి 10 గంటల్లో దర్శనం సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు.
కేదార్నాథ్ యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఏడుగురు మరణించారు. వీరిలో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ను దర్శించుకోవడానికి భక్తులు �