డెహ్రాడూన్: ఉత్తరాఖండ్లో చార్థామ్ యాత్ర ప్రారంభమై కేవలం ఆరు రోజులే అవుతోంది. అయితే ఈ ఆరు రోజుల్లోనే ఇప్పటికే 20 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది.
తిరువనంతపురం: కేరళలోని ప్రసిద్ధ అయ్యప్ప స్వామి కొలువైన శబరిమల ఆలయాన్ని రోజువారీ దర్శించే భక్తుల సంఖ్యను 5 వేల నుంచి పది వేలకు పెంచారు. కేరళ ప్రభుత్వం ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే భక్తులు
భద్రాచలంలో దర్శనాలు నిలిపివేత | కరోనా కట్టడికి తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ విధించిన నేపథ్యంలో రేపటి నుంచి ఈ నెల 21 వరకు భద్రాచలంలో భక్తుల దర్శనాలు నిలిపివేస్తున్నట్లు ఆలయ అధికారులు మంగళవారం తెలిపారు.
పరోక్ష సేవలను మరింత విస్తృతం చేస్తాం | శ్రీశైల దేవస్థానం శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామిఅమ్మవార్ల దర్శనానికి రాలేని భక్తుల కోసం మెదలుపెట్టిన పరోక్షసేవలను మరింత విస్తృతం చేసేందుకు చర్యలు చేపడుతున్నట
మరింత కఠినతరం చేయాలి | కొవిడ్ నేపథ్యంలో భక్తుల ఆరోగ్య సంరక్షణ దృష్ట్యా శ్రీశైల మహాక్షేత్రంలో ఆంక్షలు మరింత కఠినం చేయాలని కర్నూల్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంకేవీ శ్రీనివాసులు సూచించారు.
శ్రీశైలంలో కొవిడ్ ఆంక్షలు | శ్రీశైలంలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతుండటంతో ఆంక్షలు కఠినతరం చేయాలని ఈఓ కేఎస్ రామారావు అధికారులకు సూచించారు. శుక్రవారం సాయంత్రం వివిధశాఖల అధికారులతో ఆయన టెలీకాన్ఫరెన్
అన్నవరంలో కొవిడ్ ఆంక్షలు | ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవర క్షేత్రంలో రేపటి నుంచి కొవిడ్ ఆంక్షలు విధిస్తున్న ఆలయ ఈఓ త్రినాథరావు బుధవారం తెలిపారు.
హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.