కేదార్నాథ్ యాత్రికులను తరలిస్తున్న హెలికాప్టర్ కుప్పకూలింది. దీంతో ఏడుగురు మరణించారు. వీరిలో పైలట్ కూడా ఉన్నారు. ఉత్తరాఖండ్లోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కేదార్నాథ్ను దర్శించుకోవడానికి భక్తులు �
Tirumala | తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాల్లో స్వామిదర్శనం చేసుకుంటే ఎంతో పుణ్య మని భావించే భక్తులు తిరుమల కొండకు చేరుకుంటున్నారు. దీంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరుగు తుంది. నిన్న స్వామివారి 52,68
Rajasthan | రాజస్థాన్లోని (Rajasthan) పాలి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాలి జిల్లాలోని సుమీర్పూర్లో భక్తులతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓ లారీ ఢీకొట్టింది. దీంతో ఆరుగురు మృతిచెందారు.
పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక కేంద్రాలకు వెళ్లేందుకు ఇంటర్నెట్లో టూరిజం ప్యాకేజీల కోసం శోధించే యాత్రికులను లక్ష్యంగా చేసుకొని సైబర్ నేరగాళ్లు మోసం చేస్తున్నారు. చాలా మంది ఎక్కడి వెళ్లాలి, టూర్స్ అం
Amarnath Yatra | కశ్మీర్ లోయ ఇక బమ్ బమ్ భోలే, హర హర మహాదేవ్ నామస్మరణతో మారుమోగనుంది. రెండేండ్ల తర్వాత అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయాల్లో కొలువై ఉన్న పవిత్ర మంచు శివ లింగాన్ని దర్శించుకోవడానికి మొదటి బ్�
Char Dham Yatra | ఈ ఏడాది చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు రెండువందల మందికిపైగా యాత్రికులు మృత్యువాతపడ్డారు. పవిత్ర చార్ధామ్ యాత్ర గత నెల 3న ప్రారంభమైంది.
Pilibhit | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్లో (Pilibhit) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. యాత్రికులతో వెళ్తున్న మినీ వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. దీంతో 10 మంది యాత్రికులు మరణించారు. ఈ ప్రమాదంలో మరో ఏడుగురు గాయపడ్డ
హజ్ దరఖాస్తుల కోసం సౌదీ అరేబియాలో ఇటీవల ‘మొతావిఫ్' పేరుతో ప్రభుత్వ పోర్టల్ను ప్రారంభించింది. యాత్ర కోసం ప్రతీ ఒక్కరు ఈ పోర్టల్ ద్వారానే దరఖాస్తు చేసుకోవాలని ప్రకటించింది. ఈ దరఖాస్తుల నుంచి ఆటోమేటెడ�
ఉత్తరాఖండ్లో ఘోర ప్రమాదం సంభవించింది. యాత్రికులతో యమునోత్రి వెళ్తున్న బస్సు రోడ్డు పక్కన లోయలో పడిపోయింది. ప్రమాద సమయంలో బస్సులో 28 మంది ప్రయాణికులు ఉన్నారు. 25 మంది చనిపోయారు. ముగ్గురి పరిస్థితి విషమంగా �
డెహ్రాడూన్: చార్ధామ్ యాత్రలో ఇప్పటి వరకు 91 మంది మృతిచెందినట్లు తెలుస్తోంది. మే 3వ తేదీ నుంచి యాత్ర ప్రారంభమైన విషయం తెలిసిందే. ఎక్కువ శాతం మృతుల్లో గుండెపోటు వచ్చినవాళ్లు ఉన్నట్లు ఉత్తరాఖం�
Aurangabad | ఇందూరు నుంచి కాశీ యాత్రకు వెళ్లిన బస్సు బీహార్లో ప్రమాదానికి గురైంది. బీహార్లోని ఔరంగాబాద్ (Aurangabad) జిల్లాలో బస్సును ఓ లారీ ఢీకొట్టింది. దీంతో బోల్తా పడి నిజామాబాద్ జిల్లా