Kedarnath Pilgrims Brawl | కేదార్నాథ్ యాత్రికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. దీంతో కర్రలతో ఒకరినొకరు కొట్టుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక అధికారులు జోక్యం చేసుకుని వారిని చెదరగొట్టారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వై�
Kailash Manasarovar yatra: కైలాస మానస సరోవర యాత్రకు ఈసారి 720 మంది భక్తులు వెళ్లనున్నారు. వీరితోపాటు 30 మంది లయిజన్ ఆఫీసర్లు ఉంటారని విదేశాంగ శాఖ వెల్లడించింది. లక్కీ డ్రా ద్వారా యాత్రికులను ఎంపిక చేశారు.
జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్ (Kedarnath) ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 30 వేల మందికిపైగా మంజునాథుడిని దర్శించుకున్నారు. చార్ధామ్ యాత్రలో భాగంగా శుక్రవారం ఉదయం 7 గంట�
తెలంగాణవాసుల కాశీయాత్రలో విషాదం చోటుచేసుకున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి కాశీకి వెళ్తున్న ప్రైవేటు బస్సు ఉత్తరప్రదేశ్లోని బృందావనంలో ప్రమాదానికి (Bus Accident ) గురైంది. షాట్ సర్క్యూట్ కారణంగా బస్సులో మంటల
Sabarimala | కేరళలో అయ్యప్ప స్వామి కొలువైన శబరిమలను సందర్శించే భక్తుల కోసం ఏఐ చాట్బాట్ను అందుబాటులోకి తెచ్చారు. శబరిమల యాత్రను మరింత సౌకర్యవంతం చేసేందుకు ‘స్వామి చాట్బాట్’ను రూపొందించారు.
Kedarnath: జ్యోతిర్లింగ క్షేత్రం కేదార్నాథ్లో.. ట్రెక్కింగ్ రూట్ను మళ్లీ ఓపెన్ చేశారు. 15 రోజుల మూసివేత తర్వాత ఆ మార్గాన్ని రీఓపెన్ చేశారు. జూలై 31వ తేదీ రాత్రి భారీ వర్షాలతో కొండచరియలు విరిగిపడడంతో..
Pilgrims Dead | కేదార్నాథ్లో కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ సంఘటనలో ముగ్గురు యాత్రికులు మరణించారు. మరో 8 మంది గాయపడ్డారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. రెస్క్యూ బృందాలు సహాయక చర్యలు చేపడుతున్న
Chardham Yatra | ఉత్తరాఖండ్లోని గర్వాల్ ప్రాంతంలో జూలై 7, 8 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు.
Amarnath Yatra | జమ్ముకశ్మీర్ లో అమర్ నాథ్ యాత్రికులకు పెను ప్రమాదం తప్పింది. అమర్ నాథ్ దర్శనం చేసుకుని తిరుగు ప్రయాణంలో యాత్రికులతో బయలుదేరిన బస్సు బ్రేకులు ఫెయిల్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న భక్తులు ఆందోళనక�
Amarnath Yatra: అమర్నాథ్ యాత్ర ప్రారంభమైంది. హిమాలయ గుహలో ఉన్న మంచు లింగాన్ని దర్శించుకునేందుకు భక్తులు వెళ్తున్నారు. బల్తాల్ రూట్లో గుర్రాలపై యాత్రికులు బోలేనాథుడి దర్శనం కోసం క్యూకట్టారు. అన్ని
ముస్లింల పవిత్ర హజ్ యాత్ర (Hajj Yatra) సందర్భంగా పెద్దసంఖ్యలో భక్తులు మృతిచెందారు. ఎండ తీవ్రత కారణంగా వడదెబ్బకు వేల సంఖ్యలో యాత్రికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ క్రమంలో యాత్రకు వచ్చినవారిలో 1,301 మంది చనిపోయారని సౌ�