హుండీ లెక్కింపు | శ్రీశైల మల్లికార్జునస్వామి, భ్రమరాంబికా అమ్మవార్ల హుండీలను శుక్రవారం ఉదయం లెక్కించారు. 10 రోజులకుగాను రూ. కోటి 82 లక్షల ఆదాయం వచ్చినట్లు ఈఓ కేఎస్ రామారావు తెలిపారు.
రేపటి నుంచి ఉగాది మహోత్సవాలు | శ్రీశైల మహాక్షేత్రంలో ఉగాది మహోత్సవాలు రేపటి నుంచి ఘనంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.