అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలతో పాటు ఎమ్మెల్సీ స్థానాల్లో మాదిగలకు అన్యాయం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.. కనీసం మంత్రివర్గంలో అయినా చోటు కల్పించాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి డిమాండ్
ఎంపీ టికెట్ల పంపిణీలో తమ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసిందంటూ ఆందోళనబాట పట్టిన మాదిగ నేతలను ఆ పార్టీ మరోసారి బురిడీ కొట్టించింది. రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగలిగే స్థాయి
భారత రాష్ట్ర సమితి అతిత్వరలో దేశవ్యాప్తంగా విస్తరించి, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆకాంక్షించారు.
Dalit Bandhu | అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన
కరోనా విపతర సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ పోలేబోయిన శేఖర్ కోరారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం హెడ్గా ప్రొఫెసర్ కాశీం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి ర�
మోదీకి పదవీ భయం పట్టుకున్నది తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆగ్రహం 14న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: పిడమర్తి రవి ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ప్రధాన�
మనువాదం అమలే ఏకైక లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య చిక్కడపల్లి, జనవరి 3: మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమంతో రాష్ట్రంలోని మాదిగలకు న్యాయం జరుగదని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించ