భారత రాష్ట్ర సమితి అతిత్వరలో దేశవ్యాప్తంగా విస్తరించి, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆకాంక్షించారు.
Dalit Bandhu | అట్టడుగు వర్గాలు అభివృద్ధి చెందినప్పుడే నిజమైన దేశ అభివృద్ధి జరిగినట్లు అని భావించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళితబంధు కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన
కరోనా విపతర సమయంలో ప్రాణాలు కోల్పోయిన ప్రభుత్వ ఉద్యోగుల కుటుంబీకులకు అర్హత మేరకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కారుణ్య నియామకాల హక్కుల సాధన కమిటీ రాష్ట్ర కన్వీనర్ పోలేబోయిన శేఖర్ కోరారు.
ఉస్మానియా యూనివర్సిటీ తెలుగు విభాగం హెడ్గా ప్రొఫెసర్ కాశీం నియమితులయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనను రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మెన్ డాక్టర్ పిడమర్తి ర�
మోదీకి పదవీ భయం పట్టుకున్నది తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్ గజ్జెల కాంతం ఆగ్రహం 14న బీజేపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం: పిడమర్తి రవి ఖైరతాబాద్, ఫిబ్రవరి 11: గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసిన మోదీ ప్రధాన�
మనువాదం అమలే ఏకైక లక్ష్యం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి హైదరాబాద్ సిటీబ్యూరో ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగానికి మొదటినుం చి బీజేపీ వ్యతిరేకమని, అది.. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఆవి
స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే రాజయ్య చిక్కడపల్లి, జనవరి 3: మందకృష్ణ మాదిగ వర్గీకరణ ఉద్యమంతో రాష్ట్రంలోని మాదిగలకు న్యాయం జరుగదని మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య విమర్శించ
హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 28: బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) 15వ వార్షికోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేశ్ అధ్యక�
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్కు వినతి హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 17: దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితా�