హుజూరాబాద్ : బీజేపీ నేత ఈటల రాజేందర్ పెద్ద అవినీతి పరుడు అని, ఆయనకు ఓట్లు వేస్తే అవినీతికి వేసినట్లేనని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలు పేర్కొన్నారు. పట్టణంలోని టీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మా
ఉస్మానియా యూనివర్సిటీ, సెప్టెంబర్ 28: బహుజన స్టూడెంట్ ఫెడరేషన్ (బీఎస్ఎఫ్) 15వ వార్షికోత్సవాన్ని ఉస్మానియా యూనివర్సిటీలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. బీఎస్ఎఫ్ ఓయూ అధ్యక్షుడు బోరెల్లి సురేశ్ అధ్యక�
ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి స్థలం కేటాయించాలని అదనపు కలెక్టర్కు వినతి హుజూరాబాద్టౌన్, సెప్టెంబర్ 17: దేశంలో ఎకడా లేని విధంగా తెలంగాణలో దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి దళితుల జీవితా�
ఆర్కేపురం: దళితబందు పథకంపై ప్రతిపక్ష పార్టీల కుట్రలకు వ్యతిరేకంగా ఒక రోజు దీక్ష చేపడుతున్న మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింలను ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మర్యాద పూర్వకంగా కలిశారు. ఆది�
కుత్బుల్లాపూర్ నుంచి యాత్ర ప్రారంభం 30న తుంగతుర్తిలో ముగింపు సభ 100 నియోజకవర్గాల్లో పర్యటన ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఖైరతాబాద్, ఆగస్టు 11: ఎస్సీ వర్గీకరణ కోసం సెప్టెంబర్ 1 నుంచి మాదిగల
ఆర్కేపురం, జూలై 12: ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, వర్గీకరణ లక్ష్యంతో ఈ నెల 26, 27 తేదీల్లో ‘చలో ఢిల్లీ’ కార్యక్రమం ఉంటుందని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి తెలి
మాదిగలకు 12 % రిజర్వేషన్ కల్పించాల్సిందే ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆర్కేపురం, జూలై 10: ఎస్సీ వర్గీకరణ చేపట్టి మాదిగలకు 12 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్చేస్తూ ఈ నెల 26, 27 తేదీల్లో చల�
ఆయనతో ఎస్సీ వర్గీకరణ అసాధ్యం: పిడమర్తిఖైరతాబాద్, జూలై 6: ఇరవై ఐదేండ్లుగా ఎస్సీ వర్గీకరణ పేరుతో మాదిగలను మాటలతో మభ్యపెట్టిన మందకృష్ణ సిల్వర్జూబ్లీ పూర్తి చేసుకున్నాడని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్�
హైదరాబాద్/ ఖైరతాబాద్/ కవాడిగూడ, జూన్ 29 (నమస్తే తెలంగాణ): దళితుల జీవితాల్లో శాశ్వత వెలుగులు నింపుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్కు రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆలయాలు కడతామని ఎస్సీ కార్పొ�
మాదిగలను చీల్చే కుట్రలు చేసిన వ్యక్తిని గెలువనివ్వం ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ పిడమర్తి రవి ఖైరతాబాద్, జూలై 21: ‘గతంలో ఈటల రాజేందర్ మాదిగలను చీల్చే కుట్రలు చేశారు. మాదిగ జాతి ఉద్యమం విజయవ
బీజేపీ కుట్రలను ఎండగడుతాంపిడమర్తి రవి, గజ్జెల కాంతం ఖైరతాబాద్, ఏప్రిల్ 1: కేంద్రంలోని బీజేపీ సర్కారు రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేసి రిజర్వేషన్లు ఎత్తి వేసే కుట్ర పన్నుతున్నదని, దేశ ప్రజలపై ఆ పార్టీ చేస�
హైదరాబాద్, మార్చి 10, (నమస్తే తెలంగాణ)/ఖైరతాబాద్: బలహీనవర్గాల ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను రాష్ట్రం నుంచి బహిష్కరించాలని మాదిగ జేఏసీ వ్యవస్థాపకు