సిరిసిల్ల లో ఎట్టకేలకు అధికార యంత్రాంగం దిగొచ్చింది. బీఆర్ఎస్ నేతల ఒత్తిడికి, ఆందోళనకు అధికారిక కార్యక్రమమైన రేషన్ కార్డుల పంపిణీ లో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ను ఫ్లెక్సీ లో ఏర్పాటు చేశారు.
Nitish Kumar Photo On Woman Voter Card | ఒక మహిళా ఓటరు కార్డుపై బీహార్ సీఎం నితీశ్ కుమార్ ఫొటో ఉన్నది. ఇది చూసి ఆ మహిళ, ఆమె భర్త షాక్ అయ్యారు. ప్రభుత్వం, సంబంధిత అధికారులపై వారు మండిపడ్డారు.
గంగాధర మండలం వెంకటాయపల్లి ప్రభుత్వ పాఠశాలలో శనివారం బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు అమ్మవారు, పోతరాజు, పులి వేషధారణలతో అలరించారు. ఈ సందర్భంగా బోనాల పండుగ విశిష్టతను ఉపా
సిరిసిల్లలో ప్రొటోకాల్ వివాదం రోజురోజుకు పెరుగుతోంది. ప్రభుత్వం నిర్వహిస్తున్న అధికారిక కార్యక్రమాల ఫ్లెక్సీలలో స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ ఫొటో ఏర్పాటు చేయకపోవడంతో వివాదం మొదలైంది.
మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) తొర్రూరు పట్టణంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుల పట్ల విద్యార్థులు అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వెళ్లువెత్తుతున్నాయి. పదో తరగతి విద్యార్థులు.. ఉపాధ్యాయులు పాఠాలు
Nawab Malik | మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ కీలక ప్రకటన చేశారు. తన ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ ఫొటో వినియోగించబోనని తెలిపారు. సీఎం షిండే నేతృత్వంలోని బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో భాగమైన ఎన్సీ
DSC Hall Tickets | డీఎస్సీ హాల్టికెట్లో అబ్బాయి ఫొటోకు బదులు అమ్మా యి ఫొటో, సంతకం వచ్చింది. దీంతో నివ్వెరపోయిన అభ్యర్థి విద్యాశాఖ నిర్లక్ష్యంపై మండిపడ్డాడు.
చేతి వేళ్లు చూపిస్తూ స్మార్ట్ ఫోన్లతో సెల్ఫీలు దిగడం.. వాటిని స్టేటస్గా, డీపీలుగా పెట్టుకోవడం.. సోషల్ మీడియాలైనా ఇన్స్టాగ్రామ్లాంటి వాటిలో ఉంచడం పరిపాటిగా మారింది.
Robert Vadra | కేంద్ర ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీతో కలిసి ఉన్న తన ఫొటోను కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభలో చూపడంపై వ్యాపారవేత్త, క�
కరెన్సీ నోట్లపై అంబేద్కర్ ఫొటో ముద్రణకు మద్దతివ్వాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్ను అంబేదర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు, డాక్టర్ జెర్రిపోతుల పరశురామ్ కోరారు. ప్రగతిభవన్లో మంగళవారం కేటీఆర్ను కల�
తిరువనంతపురం: మరణించిన వృద్ధురాలి మృతదేహం వద్ద నవ్వుతూ కుటుంబ సభ్యులు ఫొటో దిగారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అయితే నెటిజన్లు భిన్నంగా స్పందించారు. చాలా మంది ఆ కుటుంబ సభ్యుల తీరును తప్పుపట్టగా,
‘స్వచ్ఛ పెద్దపల్లి’ కోసం బల్దియా పకడ్బందీ చర్యలు చేపడుతున్నది. ఒక సారి వాడి పారేసే ప్లాస్టిక్ను అమ్మినా.. ఉపయోగించిన వారిపై భారీ జరిమానా విధిస్తామని హెచ్చరిస్తున్నది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత�
Madhya Pradesh | తుపాకీతో ఫొటోకి పోజులిచ్చింది. ఆ ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. అవి వైరల్గా మారడంతో విషయం పోలీసుల చెవిలో పడింది. దీంతో ఆమెతోపాటు ఆమె స్నేహితుడిని అరెస్టుచేసిన ఘటన మధ్యప్రదేశ్�