ఇంజినీరింగ్, ఫార్మసీ, బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఈఏపీ సెట్ (ఎప్సెట్) దరఖాస్తుల స్వీకరణ సోమవారం నుంచి ప్రారంభమయ్యింది. సోమవారం ఉదయం 10 గంటల నుంచి దరఖాస్తు చేసుకునే అవ�
Amazon | దిగ్గజ సంస్థ అమెజాన్లో ఉద్యోగుల తొలగింపు పర్వం కొనసాగుతున్నది. తన అనుబంధ అమెజాన్ ఫార్మసీ, వన్ మెడికల్ విభాగాల్లో వందలాది మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు తాజాగా ప్రకటించింది. ఈ మేరకు అమెజాన్ హ�
Health Tips | అవసరానికి మించి మందులు వాడటాన్నే ‘పాలిఫార్మసీ’ అంటారు. ఏ ప్రిస్క్రిప్షన్ లేకుండా.. ఒకేసారి నాలుగైదు రకాల ఔషధాలు వేసుకుంటున్నామంటే అది పాలిఫార్మసీ కిందికే వస్తుంది. దీనివల్ల మరిన్ని వైద్య సమస్యలు
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ)పరీక్షలను మే 10 నుంచి నిర్వహించాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఒకట్రెండు రోజుల్లో ఎంసెట్ పరీక్షాతేదీలను అధికారికంగా ప్రకటించనున్నారు. రెండు రోజులపాటు నాలుగు సెషన్ల�
ఫార్మాసిటీని రద్దు చేస్తే తిరిగి ఆ భూములను రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలన్నారు. ఎమ్మ�
ఫార్మాసిటీని ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేయాలని నిర్ణయించడం దారుణమని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని కాలుష్యరహిత ఫార్మాసిట�
TS ECET | టీఎస్ ఈసెట్ తుది విడత కౌన్సెలింగ్లో 88.53 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ గణితం కోర్సులు పూర్తిచేసిన వారికి బీటెక్లో ల్యాట్రల్ ప్రవేశాలకు నిర్వహించే ఈసెట్లో శుక్రవారం తుది విడు
నగర శివారు ప్రాంతాల్లోని రోడ్ల నిర్మాణానికి హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ ప్రత్యేకంగా నిధులు వెచ్చిస్తున్నది. కోర్ సిటీ నుంచి చుట్టూ 50 కి.మీ వరకు హెచ్ఎండీఏ పరిధి విస్తరించి ఉన్నది.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET) ఫలితాలు (results) విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Botsa Satyanarayana) ప్రవేశపరీక్ష ఫలితాలను విజ�
ఇంజినీరింగ్లో నాణ్యమైన విద్యను అందించడంలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి తెలిపారు. హైదరాబాద్లోని నిజాం కాలేజీ మైదానంలో టీన్యూస్ ఆధ్వర్యంలో ఏర్పా
టీఎస్ ఎంసెట్ (ఇంజినీరింగ్, ఫార్మసీ) పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అగ్రికల్చర్ అండ్ మెడికల్ విభాగంతో రెండు సెషన్లలో పరీక్షలు నిర్వహించారు. ఉదయం 91.33 శాతం, మధ్యాహ్నం 92.26 శాతం మంది విద్యార్థు�
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వినియోగం గణనీయంగా పెరుగుతున్నదని తెలంగాణ రాష్ట్ర దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ జీ రఘుమారెడ్డి వెల్లడించారు. డిస్కం పరిధిలో విద్యుత్త