రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రకల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఎంసెట్ షెడ్యూలు నేడు విడుదల కానుంది. శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఫ్రొఫెసర్
రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్నోజిగూడ, ఆకులమైల
రాష్ట్ర ప్రభుత్వం ఫార్మా సిటీని ఏర్పాటు చేసి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయటంతోపాటు నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నదని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు.
ఖమ్మం జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాల అద్భుతం. ఇక్కడ రోగులకు అందిస్తున్న వైద్య సేవలు, కల్పిస్తున్న వసతులు అమూల్యం. దవాఖానలో పారిశుధ్యం, పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ వంటివన్నీ అత్యద్భుతం’
ఫార్మసీ వరల్డ్గా భారత్ గుర్తింపుపొందిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. తక్కువ ధరకే ప్రపంచ ప్రమాణాలకు లోబడి ఔషధాలు ఇక్కడ తయారవుతున్నాయన్నారు.
ప్రస్తుతం ఫార్మసీ విద్యకు ఆదరణ పెరుగుతున్నదని సీసీఎంబీ సీఈఓ డాక్టర్ ఎన్.మధుసూదన్రావు అన్నారు. ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్లోని సంస్కృతి ఇంజినీరింగ్ కళాశాలలో ఫార్మసీ,
రాష్ట్రంలోని అన్ని కాలేజీలు, స్కూళ్లలో బయోమెట్రిక్ అటెండెన్స్ను అమలు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని జేఎన్టీయూ అధికారులు ప్రారంభించారు. ఈ మేరకు జేఎన్టీయూకు అనుబంధంగా ఉన్న ప్రైవేట్ ఇంజినీరింగ్ కా
మెడికల్ కౌన్సిల్, క్లినికల్ ఎస్టాబ్లిష్మెంట్ నియమాలు పాటించని ప్రైవేటు దవాఖానలు, డయాగ్నోస్టిక్ సెంటర్లపై ఒకపక్క వైద్య, ఆరోగ్యశాఖ కొరడా ఝుళిపిస్తున్నది. గత నాలుగు రోజులుగా నిబంధనలు పాటించని పలు ద
హయత్నగర్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఫార్మాసిస్టు మరణించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదాన్ పోచంపల్లికి చెందిన జింకల పాండు(33) భార్యా పిల్లలతో కలిసి కుం�
ర్యాంకుల్లో అబ్బాయిలు.. ఫలితాల్లో అమ్మాయిలు టాప్ ఇంజినీరింగ్లో 82, అగ్రికల్చర్, మెడికల్లో 89 శాతం అర్హత ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): ఇంజినీరింగ
దేశంలోని విద్యాసంస్థలకు జారీచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్స్ ఫ్రేమ్వర్క్(ఎన్ఐఆర్ఆఫ్)ను శుక్రవారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్రప్రదాన్ విడుదల చేశారు. తెలంగాణ విద్యాసంస్
నిర్మల్ పెయింటింగ్స్, బొమ్మలు ఈ పరిశ్రమను 1955లో స్థాపించారు. నిర్మల్ పెయింటింగ్స్ బంగారు వర్ణానికి ప్రసిద్ధి. ఈ బొమ్మలు సజీవంగా, సహజంగా కనిపిస్తాయి. వీటికి తయారీకి పునికి కర్రను ఉపయోగిస్తారు. పెయింటింగ్స�