సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీ వల్ల తమ ప్రాంతం కాలుష్య కాషారంగా మారుతుందని, అది తమ జీవితాలను బలితీసుకుంటుందన్న ఆందోళన స్థానిక ప్రజల్లో వ్యక్తమవుతున్నది. సంగారె�
ఫార్మాసిటీ వద్దే వద్దని, జీవనాధారంగా సాగుచేసుకుంటున్న భూములను ఇచ్చేది లేదని సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం వడ్డి, డప్పూర్, మల్గి గ్రామాలకు చెందిన భూ బాధితులు, ప్రజలు స్పష్టంచేశారు. మంగళవారం న్యాల�
రైతాంగానికి తీవ్ర నష్టాన్ని చేకూర్చే ఫార్మాసిటీ ఏర్పాటుకు రైతుల పక్షాన పోరాటం చేస్తామని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఈదులపల్లి శివకుమార్ అన్నార
రాష్ట్రంలోని సాంకేతిక కళాశాలల్లో, ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కళాశాలల్లో వేతనాలు వేసి తిరిగి తీసుకుంటున్నారని, అలాంటి వాటిపై చర్యలు తీసుకోవాలని టీఎస్టీసీఈఏ అధ్యక్షుడు అయినేని సంతోష్కుమార్ ఉ
రాష్ట్రంలోని ఫార్మసీ సహా పలు కోర్సుల్లో కొత్త ఫీజులు అమల్లోకి రానున్నాయి. బీ ఫార్మసీ, ఫార్మా -డీ కోర్సులతోపాటు, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ (బీఆర్క్), బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్(బీఎఫ్ఏ) కోర్సుల ఫీ�
ఇంజినీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ కోర్సులకు సంబంధించి పలు ప్రైవేట్ కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నాయని, వాటిపై వెంటనే చర్యలు తీసుకోవాలని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణ
రాష్ట్రంలోని ఇంజినీరింగ్, ఫార్మా, అగ్రికల్చర్ కాలేజీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఈఏపీసెట్ (TS EAPCET) ప్రారంభమైంది. పరీక్షను రెండు సెషన్లలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యా
అగ్రికల్చర్, ఫార్మసీ, బీఎస్సీ నర్సింగ్ వంటి కోర్సులవైపే అమ్మాయిలు ఆకర్షితులవుతున్నారు. అబ్బాయిలు ఇంజినీరింగ్ అంటే ఇష్టపడుతున్నారు. ఈ ఏడాది ఎప్సెట్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలిస్తే ఇదే అవగతమవుతు�
పారిశ్రామిక రంగంలో నిస్తేజం ఆవరించింది. కేసీఆర్ హయాంలో పెట్టుబడులతో కళకళలాడిన రాష్ట్రం ప్రస్తుతం పూర్తిగా అచేతనావస్థకు చేరుకున్నది. కొత్త పారిశ్రామిక విధానం తెస్తామని, ఫార్మాసిటీని రద్దు చేస్తున్నట
సంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ హయాంలోనే పెద్దఎత్తున పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్ పాలించిన తొమ్మిదిన్నరేళ్లలో సంగారెడ్డి జిల్లాకు 28,181 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.
TS EAPCET 2024 | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, నర్సింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీఎస్ ఎప్సెట్కు దరఖాస్తులు పోటెత్తాయి. ఎప్సెట్ పరీక్షలు నిర్వహించే సెంటర్ల పరిమితికి మించి దరఖాస్తులు వస్తున్�
ఫార్మాసిటీ రద్దు విషయంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం దాగుడుమూతలకు తెరదించింది. రద్దు చేశామని ఒకసారి, లేదని ఒకసారి పరస్పర భిన్నమైన ప్రకటనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు అసలు విషయాన్ని బయటపెట్టింది.
గత ప్రభుత్వం ఏర్పాటుచేయతలపెట్టిన ఫార్మాసిటీని రద్దుచేస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క చేసిన ప్రకటనపై రైతులు భగ్గుమన్నారు. ఈ ప్రకటనతో మహేశ్వరం, ఇబ్రహీంపట్నం పరిధుల్లో కేసీఆర్ ప్రభుత్వం రూప�