ఫార్మా బాధిత గ్రామాల్లోని పట్టా భూములు కలిగిన రైతుల పేర్లను నిషేధిత జాబితాలో నుంచి తొలగించి ఆ భూములు వారికే ఇప్పిస్తామని మాట ఇచ్చిన మంత్రులు ఇప్పుడు మొహం చాటేస్తున్నారని ఫార్మా బాధిత గ్రామాల రైతులు ఆర�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పదేపదే చెప్పిన ఊహాజనిత ఫ్యూచర్సిటీకి భవిష్యత్తు లేదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. తన కుటుంబసభ్యులు, స్నేహితుల ప్రయోజనాల కోసం హైదరాబాద్ ఫ
ఫార్మాసిటీకి భూములిచ్చిన రైతులను ఏడాదిన్నరగా ఇబ్బందులు పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు పరిహార ప్లాట్ల అప్పగింతకు సిద్ధమైంది. రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి కోసం తమ భూముల్ని త్యాగం చేసిన రైతు�
MLA Malreddy Rangareddy | ఫార్మాసిటీ భూముల వ్యవహారంపై ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కీలక ప్రకటన చేశారు. మంగళవారం ఆయన రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ యార్డులో మీడియాతో మాట్లాడారు. ఫార్మాసిటీకి వ్యత�
జిల్లాలో భూసేకరణకు రైతులు ముందుకు రావడంలేదు. భూముల ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం వివిధ అవసరాల పేరుతో చేపడుతున్న భూసేకరణపై ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్నది.
రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వాధికారులు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధ�
ఫ్యూచర్సిటీని ఆపాలని.. తెలంగాణను కాపాడాలని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో త్వరలో మరో ఉద్యమాన్ని ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకున�
కోర్టు స్టే ఉన్న భూముల్లోకి అక్రమంగా అధికారులు, పోలీసులు వెళ్లొద్ద ని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి చంద్రకుమా ర్ అన్నారు. మండలంలోని కుర్మిద్ద గ్రామంలో ఫార్మా వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో ఫార్మాసిట
కంచె గచ్చిబౌలి భూముల నుంచి వైదొలగాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వగానే రాష్ట్ర ప్రభుత్వం ఫార్మాసిటీ భూముల్లో అడుగుపెట్టింది. ఫార్మాసిటీ కోసం సేకరిస్తున్న భూముల్లో సర్వే నిలిపివేయాలని కోర్టు ఆదేశాలున్న�
మండలంలోని మేడిపల్లి గ్రామంలో గతంలో సేకరించిన ఫార్మాసిటీ భూముల్లో గురువారం రెవెన్యూ అధికారులు చేపట్టిన రీ సర్వేను రైతులు అడ్డుకున్నారు. కోర్టు స్టే ఉన్న భూముల జోలికి తాము వెళ్లమని చెప్పిన అధికారులు ఆ భ�
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం సేకరించిన భూముల్లో ఇకనుంచి ఎలాంటి పంటలను సాగుచేయొద్దని అధికారులు ఆయా గ్రామా ల రైతులకు స్పష్టం చేశారు. ఫార్మాసిటీ కోసం యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద�
రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు త్వరితగతిన భూములను కేటాయించడంతోపాటు అన్ని రకాల అనుమతులను సింగిల్ విండో పద్ధతిలో మంజూరు చేసేందుకు ఉద్దేశించిన తెలంగాణ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్�
ఫార్మాసిటీపై పోరుబాటకు మూడు గ్రామాలకు చెందిన భూ బాధితులు ప్రతిన బూనారు. వారికి పర్యావరణ వేత్త ప్రొఫెసర్ పురుషోత్తంరెడ్డి, పర్యావరణ నిఫుణులు దొంతి నర్సింహారెడ్డి మద్దతు పలికారు. గురువారం సంగారెడ్డి జి
సులభంగా, వేగంగా నిధుల సమీకరణ కోసం భూములను అమ్మాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల జరిగిన ఉన్నతస్థాయి సమీక్షలో రాష్ట్రవ్యాప్తంగా అమ్మకానికి సిద్ధంగా ఉన్న భూములను గుర్తించాలని అధికారులను ఆదే�