ఫార్మాసిటీకి ఇవ్వని రైతుల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించాలని కోరుతూ సీపీఎం నాయకులు అంజయ్య ఆధ్వర్యంలో ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి గురువారం కుర్మిద్ద గ్రామంలో వినతిపత్రం అందజేశారు.
ఫార్మాసిటీ భూసేకరణలో అవార్డు జారీ చేసిన భూములు తమ స్వాధీనంలో ఉన్నాయంటూ ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి ఓ దినపత్రిక ద్వారా చేసిన వ్యాఖ్యల్లో ఏ మాత్రం వాస్తవం లేదని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వ
ఫార్మాసిటీ పేరుతో సేకరించిన భూములను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత రైతులు సోమవారం ఇబ్రహీంపట్నం ఎమ్మె ల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇంటిని ముట్టడించా రు.
ఫార్మా బాధిత రైతుల సమస్యలు పరిష్కరించే వరకూ పోరాడుతామని ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త సరస్వతి స్పష్టం చేశారు. ఆదివారం ఆమె మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలకు చ�
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం పట్టా భూములు ఇవ్వని రైతుల భూముల జోలికి వెళ్లబోమని చెప్పిన అధికారులు ఆ రైతులకు ఫార్మా ప్లాట్లు ఎందుకు ఇస్తున్నారని ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ సమన్వయకర్త కవుల సరస్వతి ప్రశ్నించా
Pharma City | ఫార్మాసిటీలో భూముల కోల్పోయిన రైతులకు ఈనెల 7వ తేదీన లక్కీ లాటరీ ద్వారా ప్లాట్లను ఎంపిక చేస్తారు. ఎంతో కాలం నిరీక్షణ తర్వాత రైతులకు ప్లాట్లు దక్కనున్నాయి.
‘విషం చిమ్మే ఫార్మాసిటీ వద్దు.. వ్యవసాయమే ముద్దు’ అంటూ ఫార్మా బాధిత రైతులు నినదించారు. ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఫార్మాసిటీని రద్దు చేయాలని డి మాండ్ చేశారు. రైతుల భూములను రైతులకే ఇవ్వాలని, నిషేధిత
ఫార్మాసిటీ పరిధిలోని గ్రామాల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయా? అన్ని గ్రామాల మాదిరిగానే ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలను సర్కారు నిర్వహిస్తుందా? లేదా?
పరిశ్రమల ఏర్పాటు ముసుగులో కాంగ్రెస్ ప్రభుత్వం దళిత, గిరిజనుల భూములు కాజేసేందుకు యత్నిస్తున్నది. ఇండస్ట్రియల్ పార్కు ముసుగులో అసైన్డ్ భూములు లాక్కునేందుకు ప్రయత్నిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతు�
ఫార్మాసిటీ కోసం భూములు ఇచ్చిన రైతులకు న్యాయం చేయాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వం రైతులకు ఇండ్ల స్థలాల పట్టాలిచ్చినా.. కాంగ్రెస్ ప్రభుత్వం వారికి స్థలాలు చూపించలేకపోతున్నదని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి �
ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం సబితాఇంద్రారెడ్డి, రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డ�
ఫార్మాసిటీపై ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేయాలని, ఫార్మాసిటీని రద్దుచేస్తే ఆ భూములను తిరిగి రైతులకే ఇవ్వాలని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.