యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించిన ఫార్మాసిటీని వెంటనే రద్దు చేయాలని ఆయా గ్రామాల రైతులు కోరుతున్నారు. ఆ మేరకు కాంగ్రెస్ అధిష్ఠానాని
ఫార్మాసిటీ స్థానంలోనే ఫార్మా క్లస్టర్ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. సుమారు 1,000 నుంచి 2,000 ఎకరాల స్థలంలో ఈ క్లస్టర్ను ఏర్పాటు చేసేయోచనలో సర్కార్ ఉన్నది.
సీఎం రేవంత్రెడ్డి సొంత నియోజకవర్గంలో ఏర్పాటు చేయతలపెట్టిన ఫార్మాసిటీని అడ్డుకునేందుకు బాధిత రైతులు సన్నద్ధమవుతున్నారు. ఇప్పటికే పలు దఫాలుగా ఆందోళనలు, నిరసనలు చేపట్టిన కొడంగల్ నియోజకవర్గంలోని దుద్�
జీరో డిశ్చార్జి విధానంలో ఫార్మా కంపెనీలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో కాలుష్యాన్ని సాకుగా చూపి ఫార్మాసిటీని రద్దు చేయటం ఏమిటి?.. అందరిలో ఇవే అనుమానాలు. రద్దు కారణం వెనుక కారణం కాలుష్యమేనా? ఉద్దేశపూర్వకమా? అన�
ఫార్మాసిటీపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వెనక్కి తగ్గారు. దాన్ని రద్దు చేస్తున్నామని గతంలో ప్రకటించిన ఆయన, తాజాగా ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు తెలిపారు.
తెలంగాణలో పారిశ్రామికరంగం శరవేగంగా దూసుకుపోతున్నది. ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధమైన ఉత్పత్తి జరగడం ద్వారా ఆయా ప్రాంతాలకు ప్రత్యేక భౌగోళిక గుర్తింపు లభిస్తున్నది.
కందుకూరు : ఆత్మహత్యలతో సమస్యలు పరిష్కారం కావని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న రంగారెడ్డి జిల్లా అన్నోజిగూడ గ్రామానికి చెందిన నీలం రాములు కుటుంబాన్ని మంత్ర�
రెండు మండలాల్లో మొత్తం 5వేల మంది ఎంపిక ఫార్మా అర్హతలకు తగ్గట్టుగా తుక్కుగూడలో శిక్షణ తొలుత 200 మందికి మొదలైన ఇంటర్వ్యూలు భూసేకరణ గ్రామాల్లో పెద్ద ఎత్తున మౌలిక వసతులు నగదు పరిహారంతోపాటు ఇండ్ల స్థలాలు మంజూ�