హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ ఏర్పాటులో భాగంగా అక్కడి పరిసర ప్రాంతాల్లో బందోబస్తును మరింతగా బలోపేతం చేయడానికి మండలంలోని మేడిపల్లిలో నూతన పోలీస్స్టేషన్ ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఇబ్రహీంపట్నం సబ్డివిజన్కు ప్రభుత్వం కొత్తగా రెండు పోలీస్ స్టేషన్లను మంజూ రు చేసింది. ఇబ్రహీంపట్నం ప్రాంత ప్రజలు ఎప్పటినుంచో కోరుకుంటున్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ను ఇబ్రహీంపట్నంలో ఏర్పాటు చేయటం
దేశీయ ఫార్మా ఎగుమతులకు ధరల సెగ గట్టిగానే తగులబోతున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఫార్మా ఎగుమతుల్లో వృద్ధి 10 శాతానికి పరిమితం కానున్నదని ఫార్మాస్యూటికల్స్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండ
అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్�
వచ్చే నెలాఖర్లో ప్రారంభానికి ఏర్పాట్లు మొదటి దశలో 400 కంపెనీలకు స్థలాలు ఇప్పటికే 200లకుపైగా దరఖాస్తులు విస్తరణకు ఆసక్తి చూపుతున్న బడా కంపెనీలు హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్ర�
రంగారెడ్డి జిల్లాలో అతిపెద్ద ఫార్మాసిటీ చక్కటి పరిహారం, ఇంటికో ఉద్యోగం ఎకరానికి రూ.16 లక్షలు, 121 గజాల ప్లాట్ ఇచ్చిన ప్లాట్లలో రోడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలు 1400 ఎకరాల్లో నిర్వాసితులకు ఇండ్ల స్థలాలు మెగా వెంచర్�