బయోడిజైన్ను ఉపయోగించి వైద్య ఉత్పత్తుల ఆవిషరణలకు రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి భరోసా ఇచ్చారు. బయోటెక్, ఫార్మా, మెడికల్ టెక్నాలజీలో నగరం తయారీ రంగం ను
ఫార్మా, పరిశ్రమల్లో పనిచేస్తున్న కార్మికుల ప్రాణాలు గా ల్లో దీపంలా మారాయి. రోజంతా చమట చిందించి అరకొర జీతాలకు పనిచేస్తున్న లేబర్ పరిస్థితి దినదిన గం డంగా మారింది. ఎప్పుడు ఏ మూల నుంచి మృత్యువు ముంచుకొస్త�
సిగాచి ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదం వంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులోభాగంగా భద్రతా ప్రమాణాలపై రసాయన, ఫార్మా కంపెనీల్లో విస్తృతంగా �
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి (Malreddy Ranga Reddy) ఇంటిని ఫార్మా బాధిత రైతులు సోమవారం ఫార్మా వ్యతిరేక పోరాట కమిటీ ఆధ్వర్యంలో ముట్టడించారు. యాచారం మండలంలోని మేటిపల్లి నానక్ నగర్ తాటిపర్తి కురుమిద్ద గ
మహిళలు నాయకత్వం వహిస్తున్న భారతీయ కంపెనీలు లాభాల బాటలో నడుస్తున్నాయి. సదరు సంస్థలు 50 శాతం అధిక లాభాలు సాధించినట్టు ‘మార్చింగ్ షీప్ ఇంక్లూజన్ ఇండెక్స్ 2025’ నివేదిక చెబుతున్నది. అదే సమయంలో నాయకత్వ పాత్�
ర్ ఎర్త్ ఎగుమతులపై చైనా విధించిన ఆంక్షల వల్ల తెలంగాణలోని ఫార్మా, ఎలక్ట్రానిక్స్, ఈవీ పరిశ్రమలపై తీవ్రస్థాయిలో ప్రతికూల ప్రభావం పడుతున్నదని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తంచే
ఫార్మాసిటీ ఏర్పాటు కోసం ప్రభుత్వానికి భూములిచ్చిన రైతులకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలపై ప్రభుత్వం మరోమారు సర్వే ప్రారంభించింది. ఫ్యామిలీ ట్యాగ్ పేరుతో బాధిత గ్రామాల్లో రెవెన్యూ అధికారులు కొత్తగా సర్వేను
భారతీయ వాణిజ్య ఎగుమతుల్లో వ్యవసాయం, ఔషధ, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ వస్తూత్పత్తుల వాటానే గత ఆర్థిక సంవత్సరం (2024-25) 50 శాతానికిపైగా ఉన్నట్టు తాజాగా విడుదలైన ప్రభుత్వ గణాంకాలు చెప్తున్నాయి.
యాచారం మండలంలోని ఫార్మా అనుబంధ గ్రామాల్లో నిషేధిత జాబితాలో ఉన్న పట్టా భూముల తొలగింపుపై ఇంకా స్పష్టత రాలేదు. మండల పరిధిలోని మేడిపల్లి, నానక్నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాలు ఫార్మా పరిసర ప్రాంతాల్లో
గిరిజనుల బతుకులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఫార్మా విషం చిమ్మే కుట్రలుచేస్తోందని సేవాలాల్ సేన రాష్ట్ర అధ్యక్షుడు ఆంగోతు రాంబాబు నాయక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. లగచర్ల ఫార్మా బాధితులకు మద్దతుగా సోమాజిగూడ ప్�
‘రంగారెడ్డి జిల్లాలో ఫార్మాసిటీ ఏర్పాటుకు ప్రభుత్వం భూములు సేకరించగా.. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు.. మేం అధికారంలోకి వస్తే ఎవరి భూములు వారికి తిరిగి ఇప్పిస్తామని, ఫార్మాసిటీని ర�