ఫీజు రీయింబర్స్మెంట్ వెంటనే విడుదల చేయాలనే డిమాండ్తో ఫార్మసీ కాలేజీలను శుక్రవారం నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నట్టు ఫార్మసీ కాలేజీల యాజమాన్య సంఘం ప్రకటించింది. యూనియన్ ప్రెసిడెంట్ టీ జైపాల్రె
ప్రైవేట్ డిగ్రీ, పీజీ కళాశాలలకు మూడేళ్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని కరీంనగర్ డిగ్రీ, పీజీ కళాశాలల యాజమాన్యాల అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం యజమానులు, అధ్యాపకు�
రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల బంద్ బుధవారం రెండో రోజూ కొనసాగింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ అఫ్లియేటెడ్ డిగ్రీ, పీజీ కళాశాలల మేనేజ్మెంట్�
తాము అధికారంలోకి వస్తే విద్యారంగానికి పెద్దపీట వేస్తామంటూ హామీనిచ్చిన కాంగ్రెస్, ఆ దిశగా చర్యలు తీసుకోకపోగా.. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపులపై నిర్లక్ష్యం చూపుతున్నది. ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా �
శాతవాహన యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ, పీజీ కాలేజీలను నిరవధికంగా మూసివేయాలని ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు దసరా సెలవులకు ముందే సమాచారం ఇచ్చారు. శాతవాహన పరిధిలో 60కి పైగా కళాశాల�
పాలమూరు విశ్వవిద్యాలయంలోని పీజీ కళాశాలలో ఎంఎస్ఎన్ ల్యా బొరేటిస్ ఆధ్వర్యంలో మంగళవారం జాబ్మేళాను నిర్వహించినట్లు ప్లేస్మెంట్ అధికారి డా.అర్జున్కుమార్ తెలిపారు. మేళాను పీజీ కళాశాల ప్రిన్సిపాల�
పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు సేవలు మరవలేనివని పీయూ ఉపకులపతి లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. బుధవా రం రిజిస్ట్రార్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించారు.
సికింద్రాబాద్లోని (Secunderabad) ప్రభుత్వ పీజీ కాలేజీ లేడీస్ హాస్టల్ (Ladies Hostel) వద్ద విద్యార్థినులు ఆందోళనకు దిగారు. తమకు రక్షణ కల్పించాలంటూ నిరసన వ్యక్తంచేస్తున్నారు.
మంత్రి కేటీఆర్ అసెంబ్లీ ఎన్నికల్లో లక్ష మెజార్టీతో గెలువాలని కోరుతూ సిరిసిల్ల వికాస్ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు రూ.10,116 నామినేషన్ ఫీజు అందజేసి వారి అభిమానాన్ని చాటారు.
నగరంలో సద్దుల బతుకమ్మ, దసరా పండుగకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే నగరంలోని 60 డివిజన్లలో బతుకమ్మ ఆడే ప్రాంతాలతో పాటు నిమజ్జన కేంద్రాల వద్ద చేపట్టే ఏర్పాట్లపై ప్రణాళికల
విద్యార్థులు పట్టుదల, క్రమశిక్షణతో ముందుకు సాగితే విజయం తానంతటదే వరిస్తుందని తెలంగాణ రాష్ట్ర పోలీస్ అకాడమీ డిప్యూటీ డైరెక్టర్ రావుల గిరిధర్ పేర్కొన్నారు. ఆదివారం మాసబ్ ట్యాంక్లోని యూనివర్సిటీ క�