Woman Kills Pet Dog In 'Tantric' Ritual | ఒక మహిళ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేసింది. దీని కోసం పెంపుడు కుక్కను బలి ఇచ్చింది. ఆ తర్వాత అపార్ట్మెంట్కు తాళం వేసి వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీ�
man kills mother over Rs.200 | పెంపుడు కుక్కను కొనేందుకు ఒక వ్యక్తి తల్లిని రూ.200లు అడిగాడు. ఆమె నిరాకరించడంతో స్తుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది.
Sadha | తెలుగు ప్రేక్షకులకి సదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జయం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లు.. అంటూ అప్పట్లో కుర్రకారు మనసులు దోచుకుంది
Pet Dog Falls Into Track | ఒక వ్యక్తి పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే దానికి మెడకు ఉన్న బెల్ట్ జారిపోయింది. దీంతో ఆ కుక్క రైలు పట్టాల మధ్యలో పడిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
KARIMNAGAR | కొత్తపల్లి (కరీంనగర్), మార్చి 29 : విశ్వసానికి మారుపేరైన శునకాన్ని ఆపద నుంచి కాపాడబోయిన అమాయక బాలిక తాను బలైపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది.
Hyderabad | అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లమీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.
dogs missing | రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తప్పిపోయాయి. దీంతో సెక్యూరిటీ గార్డులతోపాటు సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
Ratan Tata: దాతృత్వానికి పేరుగాంచిన రతన్ టాటా.. తన పెంపుడు శునకం టీటోకు భారీగా సంపదను రాసిచ్చినట్లు ఆయన వీలునామా ద్వారా తెలుస్తోంది. ఇంట్లో ఎన్నో ఏళ్లుగా వంట మనిషిగా చేస్తున్న రాజన్ షా .. ఇక నుంచి ఆ కుక�
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలతో సామాన్యులతోపాటు వన్యప్రాణులు చనిపోతున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నర్సింలు- పద్మ దంపతులు పెంపుడు కుక్కకూ సమాధి కట్టారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. కుమార్తె మానస కోరిక మేరకు జాకీ అనే కుక్క పిల్లను పెంచుక
పెంపుడు కుక్క విషయంలో తలెత్తిన వివాదంతో రెండు కుటుంబాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ దాడిలో ఓ కుటుంబానికి చెందిన వారు తీవ్రంగా గాయపడి ఆస్పత్రి పాలయ్యారు.