(Domestic Worker Kills Pet Dog | ఒక పనిమనిషి దారుణానికి పాల్పడింది. పెంపుడు కుక్కను లిఫ్ట్ లోపల చంపింది. లిఫ్ట్ నేలకేసి బాది కుక్క ప్రాణం తీసింది. ఆ లిఫ్ట్లోని సీసీటీవీలో ఇది రికార్డ్ అయ్యింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీ�
Woman Kills Pet Dog In 'Tantric' Ritual | ఒక మహిళ తన ఇంట్లో క్షుద్ర పూజలు చేసింది. దీని కోసం పెంపుడు కుక్కను బలి ఇచ్చింది. ఆ తర్వాత అపార్ట్మెంట్కు తాళం వేసి వెళ్లిపోయింది. ఆ ఇంటి నుంచి దుర్వాసన రావడాన్ని గమనించిన స్థానికులు పోలీ�
man kills mother over Rs.200 | పెంపుడు కుక్కను కొనేందుకు ఒక వ్యక్తి తల్లిని రూ.200లు అడిగాడు. ఆమె నిరాకరించడంతో స్తుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన అతడి భార్య కూడా తీవ్రంగా గాయపడింది.
Sadha | తెలుగు ప్రేక్షకులకి సదా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జయం’ సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ సదా.. వెళ్లవయ్యా వెళ్లు వెళ్లు.. అంటూ అప్పట్లో కుర్రకారు మనసులు దోచుకుంది
Pet Dog Falls Into Track | ఒక వ్యక్తి పెంపుడు కుక్కతో కదులుతున్న రైలు ఎక్కేందుకు ప్రయత్నించాడు. అయితే దానికి మెడకు ఉన్న బెల్ట్ జారిపోయింది. దీంతో ఆ కుక్క రైలు పట్టాల మధ్యలో పడిపోయింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వ�
KARIMNAGAR | కొత్తపల్లి (కరీంనగర్), మార్చి 29 : విశ్వసానికి మారుపేరైన శునకాన్ని ఆపద నుంచి కాపాడబోయిన అమాయక బాలిక తాను బలైపోయిన సంఘటన కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలంలో శనివారం చోటుచేసుకుంది.
Hyderabad | అత్యవసర పరిస్థితిలో రోగుల ప్రాణాలు కాపాడేందుకు రోడ్లమీద సైరన్ వేసుకుని పరుగులు పెట్టాల్సిన అంబులెన్స్లను కొంతమంది వ్యక్తులు దుర్వినియోగం చేస్తున్నారు.
dogs missing | రిటైర్డ్ నేవీ అధికారికి చెందిన రెండు పెంపుడు కుక్కలు తప్పిపోయాయి. దీంతో సెక్యూరిటీ గార్డులతోపాటు సెక్యూరిటీ ఏజెన్సీపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నార�
Leopard Attacks Pet Dog | ఒక ఇంటి ఆవరణలోకి చిరుత ప్రవేశించింది. అక్కడున్న పెంపుడు కుక్కపై అది దాడి చేసింది. దాని మెడ కొరికి చంపి తినేందుకు ప్రయత్నించింది. అయితే కుక్క అరుపులు విన్న యజమానురాలు అక్కడకు వచ్చింది.
Ratan Tata: దాతృత్వానికి పేరుగాంచిన రతన్ టాటా.. తన పెంపుడు శునకం టీటోకు భారీగా సంపదను రాసిచ్చినట్లు ఆయన వీలునామా ద్వారా తెలుస్తోంది. ఇంట్లో ఎన్నో ఏళ్లుగా వంట మనిషిగా చేస్తున్న రాజన్ షా .. ఇక నుంచి ఆ కుక�
పోలీసులే లక్ష్యంగా మావోయిస్టులు ఏర్పాటు చేసిన మందుపాతరలతో సామాన్యులతోపాటు వన్యప్రాణులు చనిపోతున్నట్లు ఎస్పీ డాక్టర్ పీ శబరీష్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం గోపాల్పూర్లో నర్సింలు- పద్మ దంపతులు పెంపుడు కుక్కకూ సమాధి కట్టారు. వీరికి ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉండగా.. కుమార్తె మానస కోరిక మేరకు జాకీ అనే కుక్క పిల్లను పెంచుక