ర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం నర్సాపూర్కు చెందిన అవుటి నర్సింహులు (27), జిన్నా మల్లేశ్ (24), జిన్నా మహేశ్ (23) ముగ్గురూ కలిసి శనివారం రా�
Current Wires | హైదరాబాద్ రామంతపూర్లో ఐదుగురు, బండ్లగూడలో ఇద్దరు, బాగ్అంబర్పేటలో ఒకరు, సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం చంద్లాపూర్లో మరో ఇద్దరు, కామారెడ్డి జిల్లా ఆరెపల్లిలో ఒకరు.. ఇలా వరుస విద్యుదాఘాత మరణ
విద్యుదాఘాతంతో 24 గంటల్లోనే మరో నలుగురు మృత్యువాత పడ్డారు. హైదరాబాద్ నగరంలో వేర్వేరు చోట్ల ముగ్గురు చనిపోగా, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఒక యువకుడు మృతిచెందాడు.
వేర్వేరు చోట్ల జరిగిన విద్యుత్తు ప్రమాదాల్లో నలుగురు దుర్మరణం చెందారు. గణపతి విగ్రహం విద్యుత్తు తీగలకు తగలడంతో జగిత్యాల జిల్లా కోరుట్లలో ఇద్దరు, హైదరాబాద్ శివారులోని సాగర్ రింగ్రోడ్డు వద్ద 11కేవీ వి�
Turkey | వాయువ్య టర్కీలోని ప్రముఖ స్కీ రిసార్ట్లోని హోటల్లో మంగళవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 66 మంది సజీవదహనమయ్యారని ఆ దేశ మంత్రి అలి యెర్లికాయ పేర్కొన్నారు. మరో 51 మంది గాయపడ్డారని పేర్
గాలి కాలుష్యం వ్యక్తుల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీస్తున్నదని అనేకానేక పరిశోధనలు ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూనే ఉన్నాయి. ఇది మనుషుల ప్రాణాలనూ తోడేస్తున్నదనీ, భారతదేశంలోని ప్రజలు ఈ వాయు కాలుష్యం విషయంలో
ఉత్తరాఖండ్లోని హిమాలయాల్లో పెను విషాదం చోటు చేసుకుంది. ట్రెక్కింగ్కు వెళ్లిన బృందంలోని తొమ్మిది మంది సభ్యులు మృతి చెందగా, తీవ్ర ప్రతికూల వాతావరణంలో చిక్కుకున్న ఆరుగురిని సహాయక బృందాలు రక్షించాయి.