తండ్రి పింఛన్ డబ్బుల కోసం కుటుంబ సభ్యులతో గొడవ పడ్డ తమ్ముడు, అక్కను హతమార్చి అన్నను తీవ్రంగా గాయపరిచిన ఘటన చాదర్ ఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత మలక్ పేట డివిజన్ వెంకటరమణ అపార్ట్ మెంట్లో గురు
Pension money | పెన్షన్ డబ్బుల(Pension money )కోసం తన కొడుకులు వేధింపులకు పాల్పడుతున్నారని మండలంలోని గూడూరు గ్రామానికి చెందిన పిల్లల నారాయణ కలెక్టర్ ఫిర్యాదు చేశారు.
గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేయడంతో సరికొత్త సమస్యలకు కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపింది. పల్లెలను స్వయంప్రతిపత్తి దిశగా నడిపించేలా బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నది.
పింఛన్ కోసం వృద్ధులు నిత్యం ఏదో ఒకచోట రోడ్డెక్కుతున్నారు. నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో సోమవారం పింఛన్ డబ్బులు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు.
జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏ ర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే శ్రీనివాస్రెడ్డి తీరును పలువురు బీఆర్ఎస్ నాయకులు ఎండగట్టారు. పాలమూరులోని అభం.. శుభం తెలియని పేదల ఇ�
Brutal murder | పింఛన్ డబ్బుల(Pension money) కోసం కన్నతల్లినే కొడుకు కడతేర్చిన సంఘటన మెదక్ జిల్లా నిజాంపేట(Nizampet) మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలం రేవోజిపేట తపాలా కార్యాలయం పరిధిలోని బుట్టాపూర్లో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు కలిపి 300 మంది పింఛన్దారులు ఉన్నారు. ఇందులో నుంచి 45 మంది పేర్లు సాంకేతిక సమస్యతో కడ�
పింఛన్ డబ్బుల కోసం అవ్వాతాతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. పింఛన్ ఎప్పుడు వస్తుంది అని బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో సుమారుగా 4,69,575 మంది ఆసరా పింఛన్దారులు ఉన్నారు. వీరికి నెలనెలా �
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆసరా పింఛన్దారులకు కష్టాలు మొదలయ్యాయి. ఆసరా పింఛన్తోనే బతుకుతున్న పండుటాకులు, దివ్యాంగులకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన మొదటి నెల నుంచే పింఛన్ డబ్బుల కోసం ఆందోళన మొ�
అధికారంలోకి రాగానే ఆసరా పింఛన్లు పెంచుతామని నమ్మబలికిన కాంగ్రెస్.. మూడు నెలలు దాటినా వాటి ఊసెత్తడం లేదని వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు ఆవేదన చెందుతున్నారు.
జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డికి ఎన్నికల ఖర్చుల కోసం ఓ ముస్లిం వృద్ధురాలు తన ఒకనెల ఆసరా పింఛన్ సొమ్మను కానుకగా ఇచ్చారు.
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న రైతుబంధు, రైతుబీమా, పింఛన్లను ఇవ్వకుండా పాత లోన్లు కట్టాలని రైతులకు ఇబ్బందులకు గురిచేస్తున్న బ్యాంకు సిబ్బందిపై ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆగ్రహం వ్యక్తం చేశా�
తొమ్మిదేళ్ల సుపరిపాలన.. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ర్టాభివృద్ధి.. సబ్బండవర్గాల సంక్షేమం కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తూ దేశానికే తెలంగాణను రోల్మోడల్గా తీర్చిదిద్దిన కృషీవలుడు ముఖ్యమంత్రి కేసీఆర్. తెలం