MLA Shankar Naik | ఆసరా పింఛన్లతో ఎంతో మంది నిరుపేదలకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మండలం బొద్డుగొండ, దామరవంచ గ్రామాలలో లబ్ధిదారులకు పెన్షన్ కార్డులను అందజేసి మా�
MLA Kishore Kumar | నిరుపేదల సంక్షేమానికి టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ అన్నారు. లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులను పంపిణీ చేశారు.
Minister Niranjan Reddy | గాలిమాటలు చెబుతూ ఊర్లు తిరుగుతున్న వారి మాటలు నమ్మవద్దని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జిల్లాలోని కిష్టగిరి గ్రామంలో నూతన ఆసరా పింఛన్ కార్డులు అందజేసి మాట్లాడారు.
వనపర్తి : రాష్ట్ర ప్రభుత్వం వృద్ధులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు అండగా ఉండి, ఆర్థిక బరోసా కల్పించేందుకు ‘ఆసరా’ పెన్షన్లను అందిస్తున్నదని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆదివారం వనపర్తి మండలం�
మహబూబాబాద్ : రాష్ట్రంలో 50 లక్షల పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర మని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గురువారం కేసముద్రం మండలం కాట్రపల్లి గ్రామంలో లబ్ధిదారులకు ఆసరా పెన్షన్ కార
మహబూబాబాద్ : సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు 57 ఏండ్లు నిండిన వారికి పింఛన్లు అందించి మాట నిలబెట్టుకున్నారని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. బుధవారం మహబూబాబాద్ పట్టణంలోని గంగపుత్ర భవన్లో లబ్ధి�
అర్హులైన వారందరికీ ఆసరా పింఛన్లు అందజేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పేర్కొన్నారు. మంగళవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి
వరంగల్ : కరోనా సమయంలో అప్పు తెచ్చి మరీ పెన్షన్లు ఇచ్చిన మహానుభావుడు సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం పర్వతగిరి మండలం కేంద్రంలో కొత్త గా మంజూరు అయిన పెన్ష
మహబూబ్నగర్ : దేశంలో ఎక్కడా లేనివిధంగా సీఎం కేసీఆర్ రాష్ట్రంలో పింఛన్లు అందజేస్తున్నరాని మఖ్తల్ ఎమ్మోల్యే చిట్టెం రాంమెహన్ రెడ్డి అన్నారు. మఖ్తల్ మండలం సత్యారం రైతు వేదికలో సత్యారం, ముష్టిపల్లి, కొ�
మహబూబాబాద్ : నూతన పెన్షన్ కార్డులను మహబూబాబాద్ మ్మెల్యే బానోత్ శంకర్ నాయక్ లబ్ధిదారులకు అందజేశారు. అనంతరం మహబూబాబాద్ పట్టణ పరిధిలోని ఇందిరా కాలనీ లో మన బస్తీ – మన బడి కార్యక్రమం కింద 21.94 లక్షల రూపాయలతో మ
వనపర్తి : దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. గురువారం కొత్తకోటలోని బీపీఆర్ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు