వనపర్తి : ప్రతి చేతికి పని.. ప్రతి చేనుకు నీరు అదే సీఎం కేసీఆర్ లక్ష్యమని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. వనపర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆసరా పింఛన్ లబ్ధిదారులకు గుర్తింపు కార్డులు పంప�
మహబూబాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం మొత్తం 36 లక్షల మందికి అన్ని రకాల పెన్షన్లను అందిస్తుందని, మరో 10 లక్షల మందికి నూతన పెన్షన్లను లబ్ధిదారులకు మంజూరు చేసిందని మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్ అన్నారు. గూడూరు మ
రాష్ట్రంలో ఇంటింటికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని భూపాలపల్లి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి అన్నారు. మండలంలోని చెన్నాపురం, రూపిరెడ్డిపల్లి, కనిపర్తి, రేపాక, రేపాకపల్లి, లింగాల, పోచంపల్లి, రంగయ్యపల్�
దేశానికే తెలంగాణ రాష్ట్రం మార్గదర్శకంగా నిలుస్తోందని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మున్సిపాలిటీకి చెందిన 663 మందికి నూతనంగా మంజూరైన పింఛన్ కార్డు
పేదల అభ్యున్నతికి సంక్షేమ పథకాలు అమలు చేయడంతోపాటు వారి ఆత్మగౌరవం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. ఆసరా పథకంలో జనగామ మండలంలో కొత్తగా 1,114 మందికి పింఛన్
విమర్శలు మాని అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శనివారం ఎలుకుర్తి గ్రామంలోని ఎస్సీ కాలనీలో పర్యటించారు. పక్కనే చెరువు ఉండడంతో కాలనీలో ఉబికి వస్తున్న నీటితో ప్రజలు పడ