రాష్ట్రంలో పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి అవసరమైన భూసేకరణను వేగవంతం చేయాలని ఇరిగేషన్శాఖ ఉన్నతాధికారులను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో కేసీఆర్ పాలనలోనే రైతులు సుభిక్షింగా ఉన్నారని, ప్రజా ప్రభు త్వం అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని బీఆర్ఎస్ నేత, కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే గ�
జోగుళాంబ గద్వాల జిల్లాలో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టుల ను పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు కలిసి విన్నవించారు. శనివారం జూరాల ప్రాజెక్టు సందర్శనక
ఆంధ్రప్రదేశ్లో రైతుల సంక్షేమం, వ్యవసాయాభివృద్ధికి ప్రాధాన్యమివ్వకుండా, పెండింగ్లో ఉన్న అనేక కీలక ప్రాజెక్టులను పట్టించుకోకుండా అవసరం లేని బనకచర్ల ప్రాజెక్టును ముందుకు తెచ్చేందుకు సీఎం చంద్రబాబు ప�
HMDA | ప్రాజెక్టుల కోసం నిధుల సేకరించాలని భావించిన హెచ్ఎండీఏ వెనకడుగు వేస్తోంది. పెండింగ్, కొత్త ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు రూ.20వేల కోట్ల ఫూలింగ్ చేసేందుకు ఏజెన్సీలను నియమించుకున్నది. కానీ నిధుల కోస
తెలంగాణ రాష్ట్రం నుంచి సికింద్రాబాద్ లోక్సభ సభ్యునిగా, కేంద్ర క్యాబినెట్ మంత్రిగా రెండవసారి పనిచేస్తున్నందుకు అభినందనలు. కేంద్ర ప్రభుత్వం ద్వారా తెలంగాణ రాష్ట్ర సాగునీటి రంగానికి సాధించవలసిన కొన్
రాష్ట్రంలోని పెండింగ్ ప్రాజెక్టులకు కేంద్రమంత్రి కిషన్రెడ్డి చొరవ తీసుకొని అనుమతులు ఇప్పించి, తెలంగాణ ప్రయోజనాలను కాపాడాలని మాజీ మంత్రి హరీశ్రావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సోమవారం కేంద్రమంత్రికి �
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 11నెలలు గడిచినా రాష్ట్రంలో అసమర్థ పాలనతో నైరాశ్యం నెలకొన్నదని, ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో భరోసా యాత్ర చేపడుతానని మాజీ మం
పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసే విషయంలో సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నాగం జనార్దన్రెడ్డి ఆరోపించారు. పాలమురు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలోని మూడో ప్యాకేజీ పను�
పెండింగ్ ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను వేగవంతం చేయాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి ఆదేశించా రు. పెండింగ్ ప్రాజెక్టుల పురోగతిపై మంగళవారం సచివాలయంలో ఆ శాఖ అధికారులతో మంత్రి సమీక్ష ని�
దేవరకొండ నియోజకవర్గంలోని పెండింగ్ ప్రాజ్టెలకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను కోరారు. గురువారం హైదరాబాద్లో ఆయనను మర్యాద పూర్వకంగా కల
ప్రజా సమస్యలపై తగ్గేదే లేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాలాజీ గార్డెన్స్లో నిర్వహించిన చౌటుప్�
రాష్ట్రంలో పలు కారణాలతో పెండింగ్లో ఉన్న 23 ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో చర్చించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.