ప్రజా సమస్యలపై తగ్గేదే లేదని, నిరంతరం ప్రజల మధ్యే ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని బాలాజీ గార్డెన్స్లో నిర్వహించిన చౌటుప్�
రాష్ట్రంలో పలు కారణాలతో పెండింగ్లో ఉన్న 23 ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో చర్చించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
తెలంగాణలో సాగునీటి రంగంలో స్వర్ణయుగం తీసుకొచ్చామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఒకనాడు తెలంగాణ రైతుకు కంట కన్నీరే తప్ప పంటకు సాగునీరు లభించలేదని.. ప్రాజెక్టులు, కాలువలు, చెరువులతో రాష్ట్రం అలరారుతున్నదని పే�