రాష్ట్రంలో ‘ఆరోగ్యశ్రీ’ సేవలను నిలిపివేయాలన్న నిర్ణయాన్ని నెట్వర్క్ దవాఖానలు తాత్కాలికంగా వాయి దా వేసుకున్నాయి. పెండింగ్ బకాయిలను చెల్లించకపోవడంతో శనివారం అర్ధరాత్రి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ సేవలను న�
‘ప్రజల సేవలో ప్రజా ప్రభుత్వం.. ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ బ్రాండ్. మసకబారిన ఈ పథకానికి పూర్వవైభవం తెచ్చాం. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచాం. జబ్బుపడిన గరీబోళ�
రైతులు, వ్యాపారులు, మార్కెటింగ్ ఏజెన్సీలు తమ సరుకుల నిల్వ కోసం బీఆర్ఎస్ పాలనలో మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలో నిర్మించిన పలు గోదాములు ఖాళీగా మిగిలాయి. సరుకులు నిల్వ చేయకపోవడం, గోదాంల సామర
ద్దపల్లి జిల్లాలో బెస్ట్ అవైలబుల్ స్కీం కింద విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని sfi, kvps నాయకులు డిమాండ్ చేశారు.
పోలీసు ఆరోగ్య భద్రత కింద లభించే వైద్య సేవలు సోమవారం నుంచి పూర్తిగా బంద్ కానున్నాయి. దవాఖానలకు చెల్లించాల్సిన పెండింగ్ బకాయిలపై రాష్ట్ర ప్రభుత్వం నేటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో వైద్య సేవలు నిలి
ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్, సాలర్షిప్ బకాయిలు విడుదల చేయకపోవడంతో విద్యార్థుల చదువుకు ఆటంకం కలుగుతుందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఆరోపి�
Medical services | ఏపీలో కొన్ని నెలలుగా నెట్ వర్క్ ఆసుపత్రులకు పెండింగ్లో ఉన్న బకాయిలను ఆగస్టు 15 లోగా చెల్లించకపోతే రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలను నిలిపివేస్తామని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల సంఘం హెచ్చరించింది.
జీహెచ్ఎంసీలో కాంట్రాక్టర్ల పోరు ఉధృతమవుతున్నది. పెండింగ్ బకాయిలు చెల్లించే వరకు మెయింటెనెన్స్ పనులు చేపట్టబోమంటూ ఈ నెల 18వ తేదీ నుంచి కాంట్రాక్టర్లంతా పనులు మానేసి ‘వీ వాంట్ పేమెంట్స్' సమ్మె చేపడు�