జీవితకాలం ఆర్టీసీకి సేవ చేసి.. చివరి దశలో ఉపయోగపడుతుందని తమ జీతంలో నుంచి దాచుకున్న సొమ్మును ప్రభుత్వం ఇవ్వకుండా అడ్డుకోవడం దుర్మార్గపు చర్య అని తెలంగాణ ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Deviprasad | దశాబ్దాలపాటు బాలల సంక్షేమం, గర్భిణీలు, బాలింతల సేవలో అంకితభావంతో పనిచేసిన అంగన్వాడీ సిబ్బందికి పదవీ విరమణ అనంతరం రావాల్సిన ప్రయోజనాలను ఆలస్యం చేయడం అన్యాయయని బెవరేజ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవ
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలకు సరఫరా చేసిన సర్జికల్, డయాగ్నోస్టిక్స్కు సంబంధించిన రూ.168కోట్ల పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సప్లయర్స్ అసోసియేషన్ డిమా�
రాష్ట్రవ్యాప్తంగా వందలాదిమంది గుత్తేదారులకు వేల కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని, దీంతో అనేకమంది గుండెలు ఆగిపోయాయని బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(బీఏఐ) నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక
ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను తక్షణమే విడుదల చే యాలని బీసీ స్టూడెంట్స్ ఫెడరేష న్ రాష్ట్ర అధ్యక్షుడు కొమ్మనబోయిన సైదులుయాదవ్ డిమాండ్ చేశారు.
ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలన్నీ సత్వరమే పరిష్కరించాలని మెదక్ జిల్లా ఉద్యోగ ఐక్యకార్యాచరణ సమితి చైర్మన్ దొంత నరేందర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
సర్జికల్, డయాగ్నోస్టిక్స్, ఎక్విప్మెంట్కు సంబంధించి ఏడాది గా పెండింగ్లో ఉన్న రూ.245 కోట్లు వెంటనే విడుదల చేయాలని ట్విన్ సిటీస్ హాస్పిటల్స్ సైప్లెర్స్ అసోసియేషన్ ప్రతినిధులు టీజీఎంఎస్ఐడీసీ ఎ�
నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్న ఆశ కార్యకర్తల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, వారికి రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని ప్రభుత్వ మాజీ విప్, మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతా మహేందర
ఇవాళ రిటైరయిన ఉద్యోగులు తమకు రావలిసిన బెనిఫిట్స్ అందక చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, డబ్బులు లేక సరైన వైద్యం అందక దాదాపు 39 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయారని
ప్రాణాలు పోతున్నా బెనిఫిట్స్ ఇవ్వరా? అని రిటైర్డ్ ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ బకాయిలు చెల్లించా లని తెలంగాణ రిటైర్డ్ ఎంప్లాయిస్ బ కాయిల సాధన కమిటీ, ప్రభుత్వ పెన్షన్దారుల సంయుక్త కార�
2024, మార్చి నుంచి రిటైర్ అయిన సుమారు 16 వేల మంది విశ్రాంత ఉద్యోగులు తమకు రావాల్సిన బెనిఫిట్స్ అందక యాతనలు పడుతున్నారు. అందుకే, రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి నిరసనలు తెలియజేస్తు�
Civil Contractors | ప్రభుత్వం పెండింగ్ బకాయిలను విడుదల చేయకుంటే వచ్చే నెల 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పనులు బంద్ చేస్తామని కాంట్రాక్టర్లు హెచ్చరించారు.
రిటైర్డ్ అయిన ఉద్యోగ, ఉపాధ్యాయుల పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని రిటైర్డ్ ఎంప్లాయిస్ బకాయిల సాధన కమిటీ ఉమ్మడి వరంగల్ జిల్లా కమిటీ డిమాండ్ చేశారు.