రాష్ట్రంలో రోడ్డు నిబంధనలు ఉల్లంఘించిన వారికి సంబంధించి పోలీస్ శాఖ వారు వాహనాలపై విధించిన పెండింగ్ చలాన్లపై రాష్ట్ర ప్రభుత్వం రాయితీ ప్రకటించిందని ఎస్పీ రాహుల్ హెగ్డే శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపా�
లోక్ అదాలత్ సందర్భంగా కామారెడ్డి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, జిల్లా పోలీసు శాఖ సంయుక్త ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రాంగణంలో ట్రాఫిక్ చలాన్ల చెల్లింపు కౌంటర్ను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి
అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలిచిన ప్రధాన రాజకీయ పక్షాల అభ్యర్థులు ప్రచారపర్వంలో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తూ రాష్ డ్రైవింగ్, సిగ్నల్ జంపింగ్లు చేస్తున్నట్టు ట్రాఫిక్ �
చెల్లించిన జరిమానా రూ.140 కోట్లు రాయితీకి గడువు మరో 15 రోజులే హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 16 (నమస్తే తెలంగాణ): పెండింగ్ చలాన్ల క్లియరెన్స్కు పోలీసు శాఖ ఇచ్చిన రాయితీని వాహనదారులు సద్వినియోగం చేసుకొంటున్న
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 2018 నుంచి 2022 ఫిబ్రవరి వరకు వాహనాలకు సంబంధించిన పెండింగ్ చలాన్లు ఈ నెల 31 వరకు చెల్లించాలని డీఎస్పీ ఉపేందర్రెడ్డి వాహనదారులకు సూచించారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ను గుర�
జగిత్యాల : ఒకటి కాదు.. రెండు కాదు.. ఓ బైక్పై ఏకంగా 47 చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. బుధవారం జగిత్యాలలో ట్రాఫిక్ పోలీసులు ఈ-చలాన్ల క్లియరెన్స్ కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. అటుగా వచ్చిన నీలకంఠం అనే వ్యక్త
సుల్తాన్బజార్ : ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడమే కాకుండా చలానాలు చెల్లించకుండా పోలీసుల కళ్ళుగప్పి తిరుగు తున్న ఓ ద్విచక్రవానదారుడిని సుల్తాన్బజార్ ట్రాఫిక్ పోలీసులు పట్టుకుని బుధవారం వాహనాన�