RAMAGUNDAM | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థల్లో పలు గ్రామాల విలీనంపై అసెంబ్లీలో ఆమోద ముద్ర వేయడంతో ఆయా గ్రామాలలో వాడి వేడి వాతావరణం నెలకొంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా కార్పొరేషన్లో విలీనమయ్యేందుకు ఒ
nandimedaaram | ధర్మారం : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని జూనియర్ సివిల్ జడ్జి కోర్టు బార్ అసోసియేషన్ నూతన కమిటీని గురువారం ఎన్నుకున్నారు.
health camp | కోల్ సిటీ, మార్చి 27: రామగుండం నగరపాలక సంస్థ 25 వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ నగునూరి సుమలత రాజు ఆధ్వర్యంలో గురువారం గోదావరిఖని ప్రగతి నగర్ లో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు.
sand mafia | జిల్లాలో కొనసాగుతున్న అక్రమ మట్టిదందాపై భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గొట్టిముక్కుల సురేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈమేరకు తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంల
kalvasrirampoor | కాల్వశ్రీరాంపూర్, మార్చి 27 : అనారోగ్యంతో మండలంలోని ఇద్దులాపూర్ గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న యాలాల సురేష్ (35) చికిత్స పొందుతూ మృతి చెందాడు.
PEDDAPALLY | ఉద్యానవన పంటల సాగుతో రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యానవన విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు విజయ సూచించారు.
kalvasrirampur | కాల్వశ్రీరాంపూర్, మార్చి 26 : మండల కేంద్రంలోని ఉన్నత పాఠశాలలో 1999-2000 టెన్త్ క్లాస్ విద్యార్థిని బందెల రాజశేఖర్ కు ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు.
sultanabad | సుల్తానాబాద్ మున్సిపల్ పరిధి పూసాలలోని బొడ్రాయి, మహాలక్ష్మి, భూలక్ష్మి, విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం గత సంవత్సరం నిర్వహించారు. కాగా అందులో భాగంగా బుధవారం అన్ని కుల సంఘాల ఆధ్వర్యంలో పోచమ్మ తల్లికి
Peddapally | పెద్దపల్లి జిల్లా మంథని మండలం నాగేపల్లి క్రాస్ వద్ద వ్యవసాయ కూలీలు ప్రయాణిస్తున్న టాటా ఏస్ ట్రాలీ వాహనం బోల్తాపడ్డ సంఘటనలు 16 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు.
పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలంలోని మురుమూరు నుంచి మట్టి అక్రమ రవాణాను అడ్డుకోవాలని బీఆర్ఎస్ నేత, కార్మిక నాయకుడు కౌశిక్ హరి డిమాండ్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కోట్లాది రూపాయల విలువైన మట్టి అక్�
White Toddy | మంథని నియోజకవర్గంలోని మహాముత్తారం మండలం సింగారం గ్రామంలోని తాటివనంలో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ స్థానికులతో కలిసి తాటికల్లు సేవించారు. ఈ సందర్బంగా మధుకర్ మాట్లాడుతూ.. ప్రకృతి సిద్దంగా లభించే త�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం పెద్దపల్లి జిల్లాకేంద్రానికి వచ్చారు. ప్రజాపాలన-విజయోత్సవాల్లో భాగంగా బుధవారం ఎమ్మెల్యే విజయరమణారావు అధ్యక్షతన నిర్వహించిన యువ వికాసం సభకు హాజరయ్యారు. సాయంత్రం 4గం�