Peddapally | పెద్దపల్లి(Peddapally )జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కూలీలను తీసుకెళ్తున్న ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తాపడటంతో(Tractor overturned) ముగ్గురు మహిళా కూలీలు మృతి(Women laborers died )చెందారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం పెద్దపల్లి జిల్లా కేంద్రానికి రానున్నారు. పెద్దపల్లి పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ ఉదయం 10.30 గంటలకు నామినేషన్ వేసిన అనంతరం 11 గంటల�
బీఆర్ఎస్ పార్టీ పెద్దపల్లి ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ శుక్రవారం ఉద యం నామినేషన్ దాఖలు చేస్తారు. ఈ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని అంబేద్కర్ విగ్ర హం వద్ద నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ వర్కింగ్
Brutal murdered | జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. సెల్ఫోన్లో మాట్లాడుతుండగా ఓ వ్యక్తిని దుండగులు వేట కొవడళ్లతో నరికి చంపారు. ఈ విషాదకర సంఘటన రామగుండం మండలం ఎన్టీపీసీ పట్టణ పరిధిలో చోటు చేసుకుంది.
అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల అనుబంధానికి ప్రతీక రాఖీ పండు గ. ఆ పండుగ రోజు తన అన్నకు రాఖీ కట్టి పేగుబంధాన్ని పంచుకోవాలనుకున్న ఓ చెల్లె లు సంతోషంగా పుట్టింటికి వచ్చింది.
పెద్దపల్లి జిల్లా ఎన్టీపీసీ పట్టణ పరిధి మూడో డివిజన్ మేడిపల్లిలో పోచమ్మగుడి పునర్నిర్మాణంలో భాగంగా శుక్రవారం చేపట్టిన మట్టి తవ్వకాల్లో పురాతన పానపట్టం బయల్పడింది.
పెద్దపల్లి జిల్లాకు మరో డిగ్రీ కళాశాల వచ్చింది. ఇప్పటికే మూడు డిగ్రీ కళాశాలలు, సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ఉండగా, తాజాగా శుక్రవారం మహాత్మా జ్యోతిరావు ఫూలే బీసీ మహిళా డిగ్రీ కళాశాలను మంజూరు చేస్�
పెండ్లి కావడంలేదని మనస్తాపంతో ఓ యువకు డు గడ్డిమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పెద్దపల్లి జిల్లా మంథని చెందిన దాసరి లక్ష్మి, వెంకటి దంపతుల మూడో కుమారుడు సంతోష్ (28) ఓ చికెన్ సెంటర్లో పనిచేస్తున్నాడు.
ఆస్తి తగాదాలు, ఇతరత్రా విభేదాల కారణంగా ఎన్నో ఏండ్లుగా మాటలు లేక దూరంగా ఉంటున్న ఎన్నో కుటుంబాలు బలగం సినిమాతో ఒక్కటవుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం ఇందుర్తి గ్రామానికి చెందిన ఇరగోని మల్లయ�
స్వరాష్ట్రంలో మత్స్యకారుల దశ తిరిగిందనడానికి ఈ చేపల రాశులే నిదర్శనంగా చెప్పవచ్చు. మండుటెండల్లో నిండుకుండలను తలపిస్తున్న చెరువుల్లో మత్స్యకారులు చేపల వేటకు దిగుతున్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లాలోన�
ఎండలు మండుతుండడంతో ప్రజలు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందేందుకు పచ్చని చెట్ల కింద సేదతీరుతున్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో రెండు చెట్ల మధ్య కట్టిన ఊయలలో ఓ బాలుడు మిట్టమధ్యాహ్నం సరదాగా