కోల్సిటీ, ఆగస్టు 9: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో దేశానికి ముప్పు పొంచి ఉందని కార్మిక సంఘాల జేఏసీ నాయకులు ఆరోపించారు. ఈమేరకు ‘సేవ్ ఇండియా’ పేరుతో తలపెట్టిన దేశ వ్యాప్త నిరసనలో భాగంగా సోమవారం గోదావరిఖ�
ఘనంగా జాతీయ చేనేత దినోత్సవంసుల్తానాబాద్, ఆగస్టు 7 : తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకొని పద్మశాలీలు అభివృద్ధి చెందాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు వేముల రామ్మూర్తి, కార్యదర్�
ఘనంగా జయంతి వేడుకలుసేవలను కొనియాడిన ప్రజాప్రతినిధులు, అధికారులుపెద్దపల్లి రూరల్, ఆగస్టు 6: తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల్లో తెలంగాణ సిద్ధాంత కర్త, ఆచార్య జయశంకర్ సార్ కృషి మరువలేనిదని పెద్దపల్లి ఎమ్మె�
ఎమ్మెల్యే సుంకె రవిశంకర్బాధిత కుటుంబానికి బీమా చెక్కు అందజేతరామడుగు, ఆగస్టు 6: టీఆర్ఎస్ కార్యకర్తలకు పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. రామడుగు మండలం గోపాల్రా
డీలర్లు సమయపాలన పాటించాలిఫుడ్ కమిషన్ చైర్మన్ తిరుమల్రెడ్డిగంభీరావుపేట, ఆగస్టు 5: అట్టడుగు వర్గాల వారికి రాష్ట్ర ప్రభుత్వం ఆహార భద్రత కింద నాణ్యమైన బియ్యాన్ని అందిస్తున్నదని రాష్ట్ర ఫుడ్ కమిషన్ చ
ఆన్లైన్లో పాఠాలు.. విద్యార్థుల ఇంటికి వెళ్లి పరిశీలనప్రభుత్వ విద్యాలయాలకు మరింత ఆదరణఓదెల, ఆగస్టు 5: ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ప్రభుత్వ విద్యాలయాలు ముందుకు సాగుతున్నాయి. ఆన్లైన్లోనూ పాఠాలు బో�
మంత్రి కొప్పుల ఈశ్వర్ధర్మారం మండలంలో పర్యటనధర్మారం/ పెద్దపల్లి కమాన్, ఆగస్టు 4: ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వ ధ్యేయమని ఎస్సీ సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. ధర్మారం మండలం బుచ్చయ్యపల్లి�
జ్యోతినగర్, ఆగస్టు 3: నిత్యం పోలీసు అధికారులు ఫంక్షనల్ వర్టికల్స్ను పర్యవేక్షించాలని అడ్మిన్ డీసీపీ అశోక్కుమార్ సూచించారు. మంగళవారం ఎన్టీపీసీ ఈడీసీ మిలీనియం హాల్లో రామగుండం కమిషనరేట్ పరిధి సీఐ
పెద్దపల్లి జిల్లా హరిపురంలో ఘటన ఓదెల, ఆగస్టు 2: పెద్దపల్లి జిల్లా ఓదెల మండల హరిపురంలోని ఓ పొలంలో భూమి కుంగింది. గ్రామంలోని ఈద పెద్ద ఓదెలు తన పొలాన్ని ఐలేశ్కు కౌలుకు ఇచ్చారు. అతను నెల రోజుల క్రితం వరి నాటు వ�
గోదావరిఖని/ జ్యోతినగర్, ఆగస్టు 2: టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి జన్మదినం సందర్భంగా ఆ యూనియన్ ఆధ్వర్యంలో సోమవారం గోదావరిఖనిలో వేడుకలు చేపట్టారు. ఈ మేరకు స్థానిక కేంద్ర కార్యాలయంలో మ
జ్యోతినగర్/కోల్సిటీ, ఆగస్టు 1: విశాఖ స్టీల్ పరిశ్రమ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఆ రాష్ట్ర సీఐటీయూ కమిటీ చేపట్టిన ‘చలో పార్లమెంట్’ పోరాటానికి గోదావరిఖనికి చెందిన సీఐటీయూ, ప్రజా సంఘాల నాయకులు సంఘీభావం