కొడిమ్యాల, ఆగస్టు (మల్యాల) 14 : కొండగట్టు శ్రీ అంజనేయ స్వామి దేవాలయానికి అనుబంధంగా ఉన్న బేతాళస్వామి ఆలయంలో చందనోత్సవ కార్యక్రమాన్ని శనివారం శాస్రోక్తంగా ప్రారంభించారు. మూడు రోజుల కార్యక్రమంలో భాగంగా మొదట�
అధికారులు బాధ్యతగా విధులు నిర్వర్తించాలిఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్, జడ్పీ చైర్పర్సన్ దావ వసంతసారంగాపూర్లో పల్లె ప్రకృతి వనం, పంచాయతీ భవనం ప్రారంభోత్సవంసారంగాపూర్, ఆగస్టు 13: మహాత్మా గాంధీ కల�
కళాశాలను సందర్శించిన బృందం సభ్యులు..పెద్దపల్లి రూరల్, ఆగస్టు 11: పెద్దపల్లి మండలంలోని పెద్దకల్వలలో గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు న్యాక్ గుర్తింపు లభించింది. ఈ మేరకు గురువారం బెంగళూరుకు సంబంధించిన న్యాక్�
పాలకుర్తి, ఆగస్టు 12: బసంత్నగర్ కేశోరాం సిమెంటు కర్మాగారం కాంట్రాక్టు కార్మికులకు గుర్తింపు సంఘం ఎన్నికలు నిర్వహిస్తామని యాజమాన్యం తెలిపింది. గురువారం జనరల్షిఫ్టులో కార్మికులు విధులు బహిష్కరించి, గ�
గ్రామపంచాయతీల్లో అవగాహన కార్యక్రమాలుఓదెల, ఆగస్టు 12: గ్రామపంచాయతీలు అందించే పౌర సేవలపై గ్రామాల్లో గురువారం గ్రామసభలు నిర్వహించారు. ఆయా గ్రామపంచాయతీ కార్యాలయాల్లో గ్రామస్తులతో సభలు నిర్వహించి అవగాహన కల
వివరాలు క్షేత్ర స్థాయిలో పరిశీలనముందస్తు ధాన్యం అంచనా సులువుకొనుగోళ్ల ఇబ్బందులకు చెక్పెద్దపల్లి జిల్లాలో 2.89 ఎకరాల్లో సాగవుతున్న పంటలుపెద్దపల్లి, ఆగస్టు 11(నమస్తే తెలంగాణ): రైతులు సాగు చేస్తున్న పంటల వి
టీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు కొయ్యడ సతీశ్గౌడ్పెద్దపల్లిలో సంబురాలుపెద్దపల్లిటౌన్, ఆగస్టు 11: హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్యాదవ్ పేరు ఖరారు చేయడంతో పెద్దపల్లి జిల్లా కేంద్
ఓసీపీ-2 గేట్మీటింగ్లో టీబీజీకేఎస్ అధ్యక్షుడు వెంకట్రావ్రామగిరి, ఆగస్టు 11: సీఎం కేసీఆర్ బాధ్యతలు తీసుకున్నాక సింగరేణిలో కనీవిని ఎరుగని విధంగా హక్కులను అమలు చేసి సంస్థకు పునరుజ్జీవం పోశారని టీబీజీక�
పెగడపల్లి, ఆగస్టు 11 : జగిత్యాల జిల్లా పెగడపల్లి మండలం నంచర్ల గ్రామంలోని అతి పురాతన శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం గాలి గోపురం నిర్మాణానికి రూ.50 లక్షల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన�
మాదాపూర్ గ్రామస్తుల ఔదార్యంమృతుడి కుటుంబానికి అండకోరుట్ల రూరల్, ఆగస్టు 10 : అనారోగ్యంతో ఇంటి పెద్ద మరణిస్తే అతని కుటుంబానికి ఊరు ఊరంతా ఏకైమ అండగా నిలిచారు. రూ.5 లక్షల 85 వేల ఆర్థికసాయం అందించి తమ ఔదార్యాన్�
యైటింక్లయిన్ కాలనీ, ఆగస్టు 10: సింగరేణి సంస్థ డైరెక్టర్ (ఆపరేషన్స్) ఎస్.చంద్రశేఖర్, డైరెక్టర్ (ఫైనాన్స్ అండ్ పా) బలరాం కొవిడ్ వ్యాక్సినేషన్పై మంగళవారం అన్ని ఏరియాల జీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ ని�
రూ.10 కోట్లతో నిర్మాణంనేడు ప్రారంభించనున్న దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డివేములవాడ, ఆగస్టు 10: రాజన్న సన్నిధికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం రూ.10 కోట్లతో నిర్మించిన భీమేశ్వర సదన్ వసతి గదుల సముదాయాన్ని బ�