Bus Crash | వనపర్తి : పెబ్బేరులో తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులతో వెళ్తున్న వోల్వో బస్సు (Volvo bus)పెబ్బేరు సమీపంలో పొలాల్లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 15 మంది ప్రయాణికులకు స్వల్పగాయాలయ్యాయి.
Santosh Kumar | గ్రీన్ ఇండియా ఛాలెంజ్ సృష్టికర్త, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ సంతోష్ కుమార్ పెబ్బేరు గ్రామస్తులపై ప్రశంసల వర్షం కురిపించారు. 50 ఏండ్ల నాటి జమ్మిచెట్టుకు ప్రాణం పోయడంపై పెబ్బే�
Fire accident | వనపర్తి జిల్లా పెబ్బేరు(Pebberu) మండల కేంద్రంలోని వ్యవసాయ గోదాంలో(Market yard warehouse) సోమవారం భారీ అగ్ని ప్రమాదం(Fire accident) చోటు చేసుకుంది.
ఆటల్లో గెలుపోటములు సహజమని, క్రీడాకారులు వాటిని సమానంగా స్వీకరించి క్రీ డాస్ఫూర్తిని అవలవర్చుకోవాలని వ్యవసాయ శాఖ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
ప్రస్తుతకాలంలో సాఫ్ట్వేర్, వైద్యం, ఇంజినీరింగ్ వంటి రంగాలపై విద్యార్థులు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. దీంతో మనం కూడా ఎక్కువగా ఆ చదువుల గురించే వింటున్నాం. ఇక వ్యవసాయం, పశుజాతికి సంబంధించి కూడా కోర్సు
‘తొందరి పడి ఓ కోయిల ముందే కూసింది’.. అని సినీకవి వర్ణించిన విధంగా పెబ్బేరు మండలంలోని కొన్ని మామిడి చెట్లు ముందుగానే కాయలు కాశాయి. అక్టోబర్ నుంచే మామిడిచెట్లు పూత పూశాయి. కొన్ని చెట్లకు కాయలు, పూత ఒకేసారి �
పన్నుల వసూళ్లలో మంచి పురోగతి సాధిస్తూ పెబ్బేరు బల్దియా రాష్ట్ర స్థాయిలో ముందంజలో ఉన్నది. రాష్ట్రంలోని అన్ని పురపాలక సంఘాల జాబితాను ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో పెబ్బేరు నాలుగో స్థానాన్ని దక్కించుకు�
పెబ్బేరు మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు విడుదల చేయడంతో రోడ్ల విస్తరణ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. తెలంగాణ అర్బన్ ఫైనాన్సియల్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా మంజూరు చేస�
మండలంలోని పాత పల్లి సమీపంలో కొలువైన చింతలకుంట ఆంజనేయస్వామి జాతర వైభవంగా కొనసాగింది. సంక్రాంతి పర్వదినం సంద ర్భంగా మూడు రోజులపాటు జరిగే జాతరకు చుట్టుపక్కల ప్రాంతాల నుంచేగాక ఇతర జిల్లాల నుంచి భక్తులు వే�
మండలంలోని కొల్లాపూర్ చౌరస్తాలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని పట్టుకునట్లు ఎస్సై రామస్వామి తెలిపారు. ఆయన కథనం మేరకు మంగళవారం కొల్లాపూరు చౌరస్తాలో తనిఖీలు నిర్వహిస్తుండగా పెబ్బేరుకు చెందిన స
పెబ్బేరు, ఆగస్టు 3 : అన్ని వర్గాల ప్రజలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అండగా ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. వనపర్తి జిల్లా పెబ్బేరు మార్కెట్ యార్డు ఆవరణలో రూ.99 లక్షల నిధులతో షాపింగ్ కాంప్లె�
బాలుడిని కాపాడిన స్థానికులు తల్లి, ఇద్దరు కూతుళ్లు గల్లంతు పెబ్బేరు, ఫిబ్రవరి 6: కుటుంబ కలహాలతో మనస్తా పం చెందిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకింది. స్థానికుల చొరవతో బాలుడు ప్రా ణాలతో బయటపడగ�
మత్స్య కళాశాల | అంతర్జాతీయ స్థాయిలో మత్స్య కళాశాల బాలుర వసతి గృహానికి గుర్తింపు తీసుకువస్తామని మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పెబ్బేరులోని మత్స్య కళాశాల బాలుర వసతి గృహం, భోజనశాలను మ�