Kukis agree to reopen NH-2 | మణిపూర్లోని కీలకమైన జాతీయ రహదారి-2ను తిరిగి తెరిచేందుకు కుకీలు అంగీకరించారు. ఆ రాష్ట్ర జీవనాధారమైన ఈ జాతీయ రహదారిని ప్రయాణికులు, సరుకు రవాణా కోసం తెరిచేందుకు కుకీ, జోమి తెగలకు చెందిన సామూహిక వ
Amber Kishore Jha | శాంతి భద్రతల విషయంలో పోలీస్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఆంబర్ కిషోర్ ఝా పోలీస్ అధికారులకు సూచించారు.
బూటకపు ఎన్ కౌంటర్లో మృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతోపాటు మరో 26 మంది మృతిపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరిపించాలని పౌర హక్కుల సంఘం రాష్ట్ర ప్రధాన
ఢిల్లీలో రెండురోజుల పాటు జరిగిన జీ-20 సదస్సు (G20 Summit) ఆదివారం ముగిసింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం నేపధ్యంలో విశ్వ శాంతిని కాంక్షిస్తూ జరిగిన ప్రార్ధనలతో సదస్సు ముగిసినట్టు ప్రధాని నరేంద్ర మోదీ �
Minister Talasani | శాంతి భద్రతల పర్యవేక్షణ, నేర నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర అమోఘమని రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) అన్నారు.
ఇంఫాల్: మణిపూర్ సంక్షోభాన్ని పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యం స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో, సమస్య పరిష్కారానికి పౌర సంఘాలు ముందుకు వస్తున్నాయి. అందులో ఫోరం ఫర్ రీస్టోరేషన్ ఆఫ్
జిల్లాలోని పలు గ్రామాల్లో గాంధీ వర్ధంతిని సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీ విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. రుద్రూర్ మండలకేంద్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధ�
దేశాన్ని రక్షించే జవాన్ ఈ రోజు అగ్నిపథ్లో నలిగిపోతూ రగిలిపోతున్నడని.. దేశానికి అన్నం పెట్టే కిసాన్ మద్దతు ధర లేక కుంగిపోతున్నడని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీవ్ర ఆవేదన వ్యక్తంచేశారు. శాంతి, సౌభ్�
కరోనా కారణంగా యావత్ ప్రపంచం ఆర్థికమాంద్యం అల్లకల్లోల పరిస్థితుల్లో ఉన్నది. ఇలాంటి కష్ట సమయంలో కూడా విశ్వనగరం అయిన మన హైదరాబాద్ అవకాశాలకు చిరునామాగా మారింది. మల్టి నేషనల్ కంపెనీలు హైదరాబాద్లో పెట్�