ప్రేమ, శాంతి, అహింస ద్వారా విముక్తి సాధించవచ్చని గాంధీకి టాల్స్టాయ్ ఉద్భోధించారు. రాజకీయ పోరాటాలకు కొత్త మార్గం చూపిన గాంధీకి ఓ లేఖ ఓనమాలు నేర్పింది. తన భవిష్యత్నే కాదు ప్రపంచాన్నే మార్చేసింది. భారతద�
శ్రీనగర్ : సైన్యం, పోలీసు బలంతో కశ్మీర్లో శాంతి నెలకొనదని మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా అన్నారు. ఇందు కోసం రాజకీయ పార్టీలతో మాట్లాడి పరిస్థితి నుంచి బయటపడాలన్నారు.
తమకు ఎంత పెద్ద ఉపద్రవం తలపెట్టిన వారికైనా సరే, తిరిగి కీడు చేయకపోవడం క్షమ. క్షమాగుణం సహజ లక్షణంగా ఉన్నవాళ్లు మాత్రమే తమకు నిత్య జీవితంలో ఎదురయ్యే కష్టాలను తట్టుకొని, కాలపరీక్షకు ఎదురు నిలుస్తారు. క్షమాగ�
ధారూరు, ఫిబ్రవరి 13: ఆధ్యాత్మిక చింతనతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. ఆదివారం ధారూరు మండల కేంద్రంలోని గ్రామ దేవత �
వల్లభాచార్యుడు భక్తి అందరికీ సమానమని, అందులో కులాలు మతాలు, పెద్దా చిన్నా తారతమ్యాలు లేవన్నాడు. ఆచరించాడు. మనిషి స్థాయి అతని గుణాల బట్టి కానీ, పుట్టుక మూలంగా కాదని బోధించాడు. సమాజంలోని చెడుని సంస్కరించాలన�
‘మనశ్శాంతి ఎక్కడి నుంచో రాదు. మన మధ్యే ఉంటుంది. పెంపుడు కుక్కల వల్లా దొరుకుతుంది’ అంటున్నది పుణెకు చెందిన మంజిరి ప్రభు. ‘డాగ్ట్రిన్ ఆఫ్ పీస్’ పేరుతో ఆమె ఓ పుస్తకాన్ని తీసుకొచ్చింది. గతంలో మంజిరి అనేక
‘సత్యం, శాంతి, అహింస’ అనేవి సాధారణంగా కలిపి వాడే పదాలు. వాటి లక్ష్య, లక్షణాల సంబంధం అలాంటిది. ఉన్నది ఉన్నట్టుగా చూడటమూ, చెప్పడమూ, దాని ఆధారంగా నడచుకోవడం సత్యం. ఆర్ష దర్శనం, ధర్మం పరమాశయమే సత్యపాలన. ఈ సత్య చిన�