దూలపల్లిలోని తెలంగాణ రాష్ట్ర అటవీ అకాడమీలో 9వ అటవీ క్షేత్రాధికారుల(ఎఫ్ఆర్వో) శిక్షణ కార్యక్రమం విజయవంతంగా ముగిసింది. శుక్రవారం అకాడమీలో శిక్షణ పూర్తిచేసుకున్న ఎఫ్ఆర్వోల స్నాతకోత్సవం జరిగింది. 18 నె�
కవ్వాల్ పులుల అభయారణ్యం నుంచి గ్రామాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఈ ప్రక్రియతోపాటు పునరావాస కాలనీ పనుల పురోగతిపై అటవీ సంరక్షణ ప్రధానాధికారి ఆర్ఎం డోబ్రియాల్ ఆదివారం క్షేత్రస్థాయిలో సమీక్ష జరిపా�
వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచనున్నది. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.. పరిహారం పెం�
పోడు పట్టాలు అందుకున్న గిరిజనులపై ఉన్న ఆక్రమణ కేసుల ఎత్తివేత ప్రక్రియను అటవీశాఖ చేపడుతున్నది. జిల్లాల వారీగా ఇప్పటి వరకు తొలగించిన కేసుల వివరాలను తక్షణమే అందించాలని డీఎఫ్వోలకు పీసీసీఎఫ్, అటవీ దళాల అ�
వన్యప్రాణుల రక్షణ, నిర్వహణ, పర్యవేక్షణ కోసం రాష్ట్ర వన్యప్రాణుల బోర్డు నూతన స్టాండింగ్ కమిటీని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులిచ్చారు.
రాష్ట్రంలో పలు కారణాలతో పెండింగ్లో ఉన్న 23 ప్రాజెక్టుల అభివృద్ధికి కేంద్ర వన్యప్రాణి బోర్డు ఆమోదం తెలిపింది. ఢిల్లీలో జరిగిన నేషల్ వైల్డ్ లైఫ్ బోర్డు సమావేశంలో చర్చించి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
వన్యప్రాణుల రక్షణకు యూనియన్ బ్యాంకు అందజేసిన రెస్యూ వెహికిల్ను గురువారం అరణ్యభవన్లో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్, హెచ్ఓఎఫ్ఎఫ్) ఆర్ఎం డోబ్రియాల్ ప్రారంభించారు.
రాష్ట్ర అటవీ సంరక్షణ ప్రధానాధికారిగా రాకేశ్ మోహన్ డోబ్రియాల్ను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన అరణ్యభవన్లో బాధ్యతలు స్వీకరించారు. గతం�
ములుగులోని అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో పీహెచ్డీ కోర్సు ప్రారంభమైంది. ఈ కోర్సుకు సంబంధించిన బ్రోచర్ను శుక్రవారం అసెంబ్లీలోని తన చాంబర్లో అటవీ, పర్యావరణ శాఖల మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆవిష్కరిం
అడవుల రక్షణ, పచ్చదనం పెంచడానికి మొదటి ప్రాధాన్యతగా అటవీశాఖ అధికారులు, సిబ్బంది పని చేయాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.ఎం. డోబ్రియాల్ అన్నారు. విధుల్లో క్రమశిక్షణ, వృత్తి పట్ల నిబద్దతతో వ్యవహరించా�
అటవీశాఖలో క్షేత్రస్థాయి ఉద్యోగులు, సిబ్బంది రక్షణకు అధిక ప్రాధాన్యం ఇస్తామని పీసీసీఎఫ్, హెచ్వోవోఎఫ్ ఆర్ఎం డోబ్రియాల్ తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రేంజర్ శ్రీనివాసరావు హత్య నేపథ్యంలో