Manish Sisodia | తన కొడుకు కాలేజీ ఫీజు చెల్లించడానికి సహాయం కోసం తాను అడుక్కోవలసి వచ్చిందని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా వాపోయారు. తన బ్యాంకు ఖాతాలో పది లక్షలు ఉన్నప్పట
Saket Gokhale | పరువు నష్టం కేసులో 50 లక్షల నష్టపరిహారం చెల్లించాలని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) నేత, రాజ్యసభ ఎంపీ సాకేత్ గోఖలేను ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మాజీ దౌత్యవేత్త లక్ష్మీ పురికి క్షమాపణలు చెప్పాలని పేర్క
ఓ ఖాతాదారుడికి డెబిట్ కార్డు జారీ చేయకుండానే, అతడి అకౌంట్ నుంచి చార్జిల కింద రూ.590 యాక్సిస్ బ్యాంక్ వసూలు చేసింది. తార్నాకలోని హనుమాన్నగర్కు చెందిన కెవిన్ సుకీర్తి యాక్సిస్ బ్యాంకులో సేవింగ్ ఖా�
పోలవరం పర్యావరణ ఉల్లంఘనలపై విధించిన జరిమానా చెల్లించకపోవడంపై ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మీ ఇష్టం వచ్చినప్పుడు చెల్లించడానికి పెనాల్టీ దానం ఏమీ కాదని వ్యాఖ్యానించింది.
గిరిజనులు, కూలీలకు ఉపాధి కల్పించే తునికాకు (బీడీ ఆకు) బోనస్ (నెట్ రెవెన్యూ)ను వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అధికారులను ఆదేశించారు
ఎర్రగడ్డకు చెందిన డేగల రామమూర్తి ఖైరతాబాద్లోని కెనరా బ్యాంక్ నుంచి హౌసింగ్ లోన్ పొందారు. అనంతరం వన్టైం సెటిల్మెంట్లో భాగంగా రూ.5.95 లక్షలు (25శాతం వడ్డీతో కలిపి) 2018లో డిపాజిట్ చేశారు. అయితే, ఎన్వోసీ ఇవ�
రామనవమి సందర్భంగా మధ్యప్రదేశ్లోని ఖర్గోస్ హింసాకాండలో జరిగిన నష్టానికిగానూ రూ.2.9 లక్షల పరిహారం చెల్లించాలని ఓ 12 ఏండ్ల బాలుడికి నోటీసు వచ్చింది. ఏప్రిల్ 10న రామనవమి ఊరేగింపు సందర్భంగా ఒక గుంపు తన ఇంట్లో
రోడ్డు ప్రమాదానికి గురైన గూడ్స్ వాహనం (ట్రక్) మరమ్మతులో నిర్లక్ష్యం వహించిన న్యూ ఇండియా అస్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్కు హైదరాబాద్ వినియోగదారుల కమిషన్-1 జరిమానా విధించింది. మేడ్చల్ పట్టణం ఎల్లమ్మత�
లండన్లోని ఓమ్ని అనే కంపెనీలో ఓ పోస్టు ఖాళీ ఉంది. జీతం ఐదు రోజులకు రూ.5 లక్షలు.. అరె.. ఇదేదో బాగుందే! జస్ట్ అలా వెళ్లి ఇలా 5 లక్షలు సంపాదించొచ్చు కదా.. అనుకుంటున్నారా? మరి ఏం పనిచేయాలి అనే కదా మీ డౌట్.. 5 రోజుల పాట
మండలంలోని అన్నారం గ్రామానికి చెందిన సారెడ్డి శ్రీనివాస్రెడ్డి, అరుణ దంపతుల చిన్న కుమారుడు క్రాంతికిరణ్రెడ్డి అమెరికాలోని మిస్సోరీ స్టేట్లో ఈ నెల 7వ తేదీన జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన విషయం తె
రూ.2,500 కోట్లు ఇస్తే, తనను కర్ణాటక సీఎంగా చేస్తానని ఢిల్లీకి చెందిన కొందరు తనకు ఆఫర్ ఇచ్చారని కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ పాటిల్ యత్నాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇదే విషయంపై తనను బీజేపీ అధ్యక్షుడు జే�
‘ప్రముఖులు చేసిన ట్వీట్లను, వైరల్ అయిన ట్వీట్లను, సమాచారపరంగా ముఖ్యమైన ట్వీట్లను థర్డ్ పార్టీ వెబ్ సైట్లు ఉపయోగించుకోవాలంటే డబ్బులు కట్టాలి. ట్విట్టర్ సంస్థ ఉన్నత ఉద్యోగుల జీతాలను తగ్గిస్తాం’.. ట్వ�