స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన సినిమాల వేగాన్ని పెంచారు. వరుసగా చిత్రాలను అంగీకరిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఖాతాలో క్రిష్ దర్శకత్వంలో ‘హరి హర వీరమల్లు’.
కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన�
వకీల్సాబ్, భీమ్లా నాయక్.. పవన్ కల్యాణ్ నటించిన ఈ రెండు చిత్రాల్లో భీమ్లానాయక్ సినిమాకు ఊరమాస్ ట్యూన్స్ అందించి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా నిలిచాడు థమన్. ఈ ఇద్దరు ఇప్పుడు OGతో ఎంటర్టైన్ చేసేందుకు �
ప్రస్తుతం పవన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న ప్రాజెక్ట్ 'OG'. సుజీత్ దర్శకత్వం వహించనున్న ఈ ప్రాజెక్ట్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక్క అనౌన్స్మెంట్ పోస్టర్తోనే సోషల్ మీడియా షేక్ అయిం�
స్టార్ హీరో పవన్ కళ్యాణ్ తన కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టబోతున్నారు. పవన్తో దర్శకుడు సుజీత్ రూపొందిస్తున్న సినిమా త్వరలోనే లాంఛనంగా ప్రారంభం కానుందని సమాచారం.
సీనియర్ నటి జమున మృతిపట్ల మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు విచారం వ్యక్తం చేశారు. వెండితెర స్యభామగా పేరుగాంచిన ఆమె పోషించిన పాత్రలు ఆత్మవిశ్వాసానికి, మహిళా సాధికారతకు
ఓ వైపు సినిమాలు, మరోవైపు రాజకీయాలు.. ఇలా రెండింటిని బ్యాలెన్స్ చేస్తూ ముందుకెళ్లేలా పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) ప్లాన్ చేసుకున్నాడని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రస్తుతం పవన్ కల్యాణ్ 17వ శతాబ్ధకాలం నాటి కథతో
విభజన అనంతరం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రంలో భారీగా అభివృద్ధి జరుగుతున్నదని, ఇందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అభినందనలు తెలుపక తప్పదని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కల్యాణ్ అన
Pawan kalyan | జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మంగళవారం కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం జనసేన ప్రచార రథం వారాహికి శాస్త్రోక్తంగా పూజలు చేయించారు.
రానున్న ఎలక్షన్ల దృష్ట్యా పవన్ తన చేతిలో ఉన్న సినిమాలను చకా చకా పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన 'హరి హర వీరమల్లు' షూటింగ్లో బిజీగా ఉన్నాడు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటి