Allu Arjun | పుష్ప-2 సినిమా విడుదలై విజయవంతంగా పరుగులు పెడుతుండడంతో చిత్రబృందం సంతోషం వ్యక్తం చేస్తుండగా మరోవైపు ఆ సినిమా హీరో అల్లు అర్జున్ ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Pawan Kalyan | తన దృష్టిలో నిజమైన హీరోలు టీచర్లే అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలిపారు. హీరోలను సినిమాల్లో నటించేవారిలో కాదు.. మీ అధ్యాపకుల్లో చూసుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ విషయాన్ని ఒక సినీ నటుడి
Dadisetti Raja | ఏ ఒక్క రైతు నుంచి తాను భూమిని లాక్కోలేదని మాజీ మంత్రి, వైసీపీ నేత దాడిశెట్టి రాజా వెల్లడించారు. మార్కెట్ రేటు కంటే ఎక్కువకే సెజ్లో భూములు కొనుగోలు చేసినట్లు స్పష్టం చేశారు. కాకినాడ జిల్లా తునిలో �
Hari Hara Veera Mallu | టాలీవుడ్ యాక్టర్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అభిమానులకు ఇచ్చిన మాట ప్రకారం ఓ వైపు ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూనే.. మరోవైపు సినిమాల షూటింగ్లో కూడా పాల్గొంటున్నాడు. ప్రస్తుతం బ్యాక్ టు బ్య�
Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) టైటిల్ రోల్లో నటించిన ప్రాంచైజీ ప్రాజెక్ట్ పుష్ప 2 ది రూల్ (Pushpa 2 The Rule). డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టికెట్ ధరల పెంప
YS Sharmila | వైఎస్ షర్మిలను రాజకీయ నాయకురాలిగా ఎవరూ గుర్తించడం లేదని మండలిలో ప్రతిపక్ష నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శించారు. షర్మిల మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అన్నారు.
KA Paul | రాజ్యసభ సభ్యుల ఎన్నికల ప్రక్రియ వేళ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అన్న నాగబాబు కొణిదెలకు రాజ్యసభ సీటు ఇప్పించేందుకే ఇటీవల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ �
Perni Nani | కాకినాడ పోర్టులో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తనిఖీలపై మాజీ మంత్రి పేర్ని నాని సెటైర్లు వేశారు. షిప్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిన అధికారులు కస్టమ్స్, పోర్టు అధికారులు ఇద్దరూ తనతో బోటులో ఉండ�
YS Sharmila | రాష్ట్రంలో PDS రైస్ విదేశాలకు తరలించడం పెద్ద మాఫియా అని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇదో జాతీయ స్థాయి కుంభకోణమని పేర్కొన్నారు. పేదల పొట్టకొట్టి 48 వేల కోట్ల రూపాయల ప్రజల డబ్బును ప�
AP News | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోపై ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట కౌన్సిల్ సమావేశంలో వాడీవేడీ జరిగింది. కౌన్సిల్ హాలులో పవన్ కల్యాణ్ ఫొటో ఎందుకు పెట్టలేదని వైసీపీ కౌన్సిలర్ నిలదీశారు. దీంతో ఆ�
Purandeswari | బియ్యం అక్రమ రవాణాపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చర్యలు సరైనవే అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో పీడీఎస్ బియ్యంపై తాము కూడా ప్రశ్నించామని గుర్తు�