Harish Rao | అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యిందని, మీరు చెప్ప�
గత బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్తగూడెం పట్టణంలో ప్రగతి మైదాన్ను ఏర్పాటు చేసింది. స్టేడియంలో మౌలిక వసతుల కల్పనకు లక్షలాది రూపాయల నిధులను విడుదల చేసింది. కానీ వాటిని సక్రమంగా వినియోగించకుండా, అడ్డగోడ
బీఆర్ఎస్ హయాంలో అభివృద్ధి పనులకు నిధుల వరదను పారించడంతో పట్టణ ప్రగతి పరుగులు పెట్టింది. కాంగ్రెస్ సర్కారు సుమారు పది నెలలుగా పట్టణ ప్రగతికి నిధులు విడుదల చేయకపోవడంతో అభివృద్ధి పనులు నిలిచిపోతున్నా�
KTR | కాంగ్రెస్ పాలనలో.. పల్లెలు, పట్టణాలు కంపు కొడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఓవైపు తెలంగాణ పల్లెల్లో పాలన పూర్తిగా పడకేసింది.. మరోవైపు పట్టణాల్లో పరిస్థితి అధ్వాన్నంగ�
KTR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం కింద ప్రజలందరికీ మంచినీళ్లు తాగిస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతిపక్షాలకు మూడు చెరువు�
రాష్ట్రంలో విద్య, వైద్యంపై ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) దృష్టిసారించారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) అన్నారు. పదేండ్లలో వైద్యరంగానికి రూ.73 వేల కోట్లు కేటాయించామని చెప్పారు. ఈ ఒక్క ఏడాదే రూ.12 వేల కోట్లకుపైగా కే�
తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన ‘పట్టణ ప్రగతి దినోత్సవం’ అంబరాన్నంటింది. పారిశుధ్య కార్మికులు, సిబ్బంది బతుకమ్మ, బోనాలతో డప్పు చప్పుళ్ల నడుమ భారీ
మున్సిపాలిటీలు అభివృద్ది విషయంలో నగరాలతో పోటీ పడు తు న్నాయని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుతో మున్సిపాలిటీలు స్వచ్ఛ పట్టణాలుగా మారాయన్నారు. దేశ వ్యాప్తంగా
Minister Vemula | పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా నగర పాలక సంస్థలు, మున్సిపల్ పట్టణాలు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాయని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి(Minister Vemula Prashant reddy) అన్నారు.
KTR | హైదరాబాద్ : రూ. 71 కోట్లతో రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో స్వచ్ఛ బడిని ప్రవేశపెడుతున్నాం అని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. స్వచ్ఛ బడి ద్వారా తడి, పొడి, హానికర చెత్త
Minister Satyavati Rathod | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో అటు పట్టణాలు ఇటు పల్లెలు అభివృద్ధి దిశలో పయనిస్తున్నాయని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathod ) అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో ఆదిలాబాద్ మున్సిపాలిటీ, నిర్మల్ జిల్లాలో నిర్మల్, భైంసా, ఖానాపూర్.. మంచిర్యాల జిల్లాలో మంచిర్యాల, మం దమర్రి, బెల్లంపల్లి, లక్ష�
Telangana Decade Celebrations | తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ మానసపుత్రికగా చేపట్టిన ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకుంటున్నది. హరితహారం ద్వారా ఇప్పటి వరకు 273.33 కోట్ల మొక్కలను నాటారు.